PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చట్టి గ్రామపంచాయతీ పరిధిలో వారాంతపు పశువుల సంత బహిరంగ వేలంపాట మరియు GPDP గ్రామ సభ నిర్వహణ:

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని చట్టి గ్రామపంచాయతీ లో గురు వారం ఉదయం 10 గంటలకు చట్టి గ్రామ పంచాయతీ వద్ద వారపు పశువుల సంతకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరిగినది, ఈ వేలంపాట లో చట్టి మరియు వీరాపురం గ్రామస్థులు పాల్గొన్నారు. వీరి లో వీరాపురం గ్రామానికి చెందిన శ్రీ పీసం సత్తిబాబు హెచ్చు పాటదారునిగా నిలిచి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిడుమూరు గ్రామపంచాయతీ జీపీడీపీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది:

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు గ్రామ సర్పంచ్ కాక అరుణ కుమారి అధ్యక్షతన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) గ్రామ సభ జరిగినది ఈ గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ ఈ గ్రామ సభ యొక్క ప్రాధాన్యతను వివరించి గ్రామ అభివృద్ధికి సంబంధించిన అనేక విభాగాల అంశాలను క్రోఢీకరించి ప్రణాళికను రూపొందించుకోవాలని తెలియజేశారు, గ్రామస్తులు వారి సమస్యలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు చింతూరు సబ్ స్టేషన్ పరిధిలో లోని గ్రామాలకు విద్యుత్ నిలిపివెత*

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24.10.2025 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో విద్యుత్ వినియోగదారులకు మనవి రేపు చింతూరు సబ్ స్టేషన్ లోని గ్రామాలకు చెట్లను తొలగించు నిమిత్తం .రేపు అనగా 24-10-2025 ఉదయం 8am నుండి మధ్యాహ్నం 1గంట వరకు చింతూరు సబ్ స్టేషన్ పరిధి లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.కావున వినియోగదారులు సహకరించగలరు అని బి. వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంపచోడవరం వారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ – మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో ఏన్కూర్ కాంగ్రెస్ నాయకుల చురుకుదనం

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఏన్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా హైదరాబాద్‌ చేరుకుని ప్రచార రంగాన్ని చురుకుగా కదిలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలసి, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తరువాత రాష్ట్ర మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు మువ్వ విజయ్ బాబు తో

Scroll to Top