PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల పొట్టగొట్టడం సిగ్గు చేటు…

రుద్రూర్, అక్టోబర్ 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రైతులు పండించిన పంటకు రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు పేరుతో నిలువునా దోచుకుంటున్నారని, రైతులు ఎండనకవాననక రైతు తాము పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని సంతోషించాలో, అధిక తరుగుతో మోసం చేస్తున్న రైస్ మిల్లర్లను పట్టించుకోని అధికారులను చూసి రైతులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ ఆరోపించారు. రైస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటకొండ దగ్గరఘోర యాక్సిడెంట్

// పయనించే సూర్యుడు న్యూస్// అక్టోబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం కోటకొండ గ్రామం సమీపంలో బ్రిడ్జి దగ్గర దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ , బాలు, తీవ్ర గాయాలై కాళ్లు చేతులు విరిగినట్టుగా బాలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా 8 గంటల ప్రాంతంలో వర్షం వచ్చే సమయంలో లో జరిగిన సంఘటన , సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు ఆనంద్ అంజి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

// పయనించే సూర్యుడు// న్యూస్ అక్టోబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం లింగంపల్లి గ్రామంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రైతుల సంక్షేమం దృష్ట్యా పత్తి కొనుగోలు కేంద్రాలను సకాలంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొమరం భీమ్ జయంతి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22: చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో కొమరం భీమ్ 125 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా కె. రత్న మాణిక్యం తెలియజేసారు. తొలుత కొమరం భీమ్ చిత్రపటానికి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం అసఫ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా.

పయనించే సూర్యుడు తేదీ 23 గురువారం అక్టోబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎక్కడిదాకా అయినా వెళ్తా గద్వాలకు పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి కింద రహదారుల పునరుద్ధరణకు రూ. 316 కోట్ల నిధులు మంజూరు ఆర్ అండ్ బి రోడ్లకు మహార్దశ త్వరలో రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ పదివేల కోట్ల రూపాయలతో 6000 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్ధారణకు

Scroll to Top