PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు అక్టోబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవల కోసం ఆశతో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తారని, రెవెన్యూ సేవల విషయంలో ఆలస్యాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీ సందర్భంగా, సచివాలయంలో 2025 జనవరి నుండి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తప్పించుకు తిరుగుతున్న ఆర్మీ మాజీ సైనికుడు పి తిప్పే స్వామి అతని భార్య జెటి నాగవేణి.

పయనించే సూర్యుడు. పి. ఈశ్వరి.అక్టోబర్ 22 కళ్యాణదుర్గం డివిజన్. అనంతపురం జిల్లా. రాయదుర్గం గ్రామ నివాసి పి లక్ష్మి దేవమ్మ W/0 లేట్ పి. చౌడప్ప. గారికి ఆరుగురు సంతానము. రాయదుర్గం పట్టణంలో పూర్వీకుల కాలం నుండి 8 సెంట్ల స్థలము వీరి స్వాధీనంభంలో ఉన్నది. లక్ష్మీదేవి అమ్మ కుమారులు ఇద్దరు ఉద్యోగస్తులైనందువలన సదరసలాన్ని కుమార్తెల పేరిట సగభాగము లక్ష్మీదేవి అమ్మ పేరిట 20×49 అడుగుల స్థలాన్ని స్వాధీనంలో పెట్టుకున్నది. ఆ స్థలంలో బేస్మెంట్ నిర్మాణం కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం

పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ దీరావత్ సందీప్ నీ ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కు కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా ధర్మ నాయక్, షేక్ బాజీ, రాచబంటి వీరభద్రం, భూక్యా వినోద్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మళ్లీ కేసీఆరే రావాలి

రేవంత్ పాలన మంచిగలేదు బిడ్డా! బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుతో ఓ మహిళ ఆవేదన పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ రేవంత్ రెడ్డి పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా అంటూ వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలం నాచారం గ్రామానికి చెందిన 50 ఏండ్ల మహిళ బుధవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి – సిపిఎం ఏన్కూర్

పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈరోజు సిపిఎం సిపిఎం బృందం సర్వే నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బానోత్ బాలాజీ పాల్గొని మాట్లాడారు ఈ సంవత్సరం కురిసినటువంటి అధిక వర్షాలకు ఏన్కూరు మండలంలోని పలు గ్రామాలలో పత్తి పంట పూర్తిగా దెబ్బతినిపోయిందని ఆయన అన్నారు ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలంలో మిర్చి అధికంగా పండుతుందని

Scroll to Top