PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అల్పపీడన ప్రభావంతో పడుతున్న విస్తార వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన వరదయ్యపాలెంఎస్ఐ మల్లికార్జున.

పయనించే సూర్యుడు న్యూస్( అక్టోబర్.22/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జిల్లా కలెక్టర్ , ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు డిఎస్పి పర్యవేక్షణలో, సత్యవేడు సీఐ మురళి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని, మండలంలోని ఇతర శాఖలతో కలిసి మండలంలో పర్యవేక్షిస్తున్నామని… వర్షం ఇదే స్థాయిలో పడితే ముంపుకు గురయ్యే గ్రామాలు, జలదిగ్బంధనానికి గురయ్యే గ్రామాల లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని, ప్రధాన రహదారుల పై వంతెనల వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహానికి హాజరైనఎస్.ఇ.సి. మెంబర్ బొంబాయి రమేష్ నాయుడు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ చౌడేశ్వరి కల్యాణమండపంలో దేరంగులవారి వివాహ కార్యక్రమానికి వలిపి రాజు ( బేల్దారి రాజు ) గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్.ఇ సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, బొట్టు శేఖర్, జానపాటి రాజు, ఎంపీ.టీ.సీ. సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు మరియు ఈ కార్యక్రమంలో ఎం.పీ.టీ.సీ.సభ్యులు అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెం రెడ్డి బాల రెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల “శ్రీ త్యాగరాజ స్వామి” దేవస్థానం నందు ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు.

పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయకుమార్. స్థానిక నంద్యాల పట్టణంలోని “శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి” దేవస్థానం నందు నాయి బ్రాహ్మణ మూలపురుషుడు శ్రీ ధన్వంతరి మహర్శి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: బజరంగ్ దళ్ నూతన కమిటీ

{పయనించే సూర్యుడు} {అక్టోబర్19}మక్తల్ స్థానిక మక్తల్ పట్టణం మున్సిపాలిటీ రెండోవాడు దండు గ్రామం శివాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్ సమావేశము నిర్వహించడం జరిగింది. మొదట పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమ అని, విశ్వజన సంక్షేమమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని అన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, మతమార్పిడుల నిరోధం, లవ్ జిహాద్, ధ్యేయంగా హిందూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం

తొమ్మిదిరేకుల గ్రామానికీ హై మ్యాక్స్ లైట్స్ అందజేసిన డీకే అరుణ పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ కు ప్రత్యేక ధన్యవాదములు మండల ప్రధాన కార్యదర్శి కల్వకోలు తిరుపతి లోకల్ గైడ్ కేశంపేట కొన్ని రోజుల క్రితం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన కల్వకోలు తిరుపతి డీకే అరుణ ను కలిసి తమ గ్రామ అభివృధి లో. బాగంగా గ్రామానికి హై మ్యాక్స్ లైట్స్ మరియు సీసీ రోడ్లు మంజూరు చేయలని పాలమూరు ఎంపీ కలిసి వినతి పాత్రం

Scroll to Top