PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్లన్నీ అస్తవాష్టం పట్టించుకోని అధికారులు ఉజ్జెల్లి గ్రామస్తులు

మగనూరు మండలం ఉజ్జెల్లి గ్రామం నుండి ఇడ్లుర్ శంకరలింగేశ్వరా దేవాలయం వెళ్లే దారిలో చాలా పురాతన అయినా రోడ్డు అస్తావేష్టం అయింది ఐతోంది దీనిపై ఎంతమంది అధికారులకు విన్నవించుకున్న గాని పేడ చెవినా పెడుతున్నారు అధికారులు వర్షాలు పడితే ఆ గ్రామస్తుల బాధలు దేవుడెరుగు మన మంత్రి గారు అయినా మా రోడ్డు వేయించగలరు అని ఉజ్జెల్లి గ్రామస్తులు కోరుతున్నేరు మాగనూరు మండలం ఉజ్జల్లి గ్రామం రోడ్డు సమస్య ఉజ్జల్లి గ్రామం నుండి ఉజ్జల్లి గ్రామం నుండి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాసిరెడ్డి గూడలో ఘనంగా పోషణ మాసం నిర్వహణ

అన్నప్రసన్న మరియు సీమంతం కార్యక్రమాలు పోషకాహారం గురించి మహిళలకు అవగాహన ( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డిగూడ లో పోషణ్ మాసం కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు .పోషకాహార ప్రాముఖ్యత, దాని ఆరోగ్యంపై ప్రభావం, పోషకాహార లోపాన్ని గుర్తించే లక్షణాలు, మరియు సమతుల్య, పోషక విలువలతో కూడిన ఆహారం ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైర్కాన్ పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహేశ్వరం డిపో మేనేజర్ కు వినతి

మాజీ సర్పంచ్ సాయిని రాఘవేందర్రావు. నర్సింహా పంతులు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట్ మండలం బైర్కానపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహేశ్వరం బస్ డిపో మేనేజర్ ను కలిసి బస్సు సౌకర్యంకల్పించాలని బైర్ఖాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాఘవేందర్ రావు, నరసింహా శర్మ పంతులు వినతి పత్రాన్ని అందజేశారు. ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు

ఆంధ్రప్రదేశ్

1/70 చట్టాన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు

ఆదివాసి చట్టాలు కాపాడుకోలేని ఎమ్మెల్యేలు ఎందుకు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 18 శనివారం నాడు గంగవరం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అధికారులు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ విద్యార్థులతో ఎమ్మార్వో ప్రతాప్ రెడ్డి తొ ముఖాముఖి.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి పట్టణంలో ఉన్న విజన్ విద్యాసంస్థల విద్యార్థులు గౌరవ తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి గారిని అలాగే ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి ఎమ్మార్వో ప్రతాప్ రెడ్డి గారితో ముఖాముఖి నిర్వహించడం జరిగింది…మా ఊరి పచ్చదనం కొరకు మీరు చేపట్టిన పనులకు స్ఫూర్తి ని పొంది మేము మిమ్మల్ని కలవడానికి వచ్చామని తెలుపుతూ విద్యార్థులు ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు..ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన

Scroll to Top