PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో స్వర్ణ ఆంధ్ర,స్వచ్చ ఆంధ్ర.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18(పయనించే సూర్యుడు న్యూస్ శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికిలోని స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయకుమారి బాలిక విద్య, పోషణ, ఆరోగ్యం, బాల్య వివాహల వలన అనర్థాలు, స్వచ్చ ఆంధ్ర,స్వర్ణ ఆంధ్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలిబీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ జేఏసీ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలనీ, బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ జేఏసీ సభ్యులు తొట్ల పరమేష్, కొహీర్ నాగరాజు, తేళ్ల హరికృష్ణ, దాదే వెంకట్ అన్నారు. తెలంగాణ లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం విడుదల చేసిన జీవోకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ, శనివారం చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరు గట్ల మండలం లోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఏర్గట్ల మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్… 1) మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన శంకర్ వాళ్ళ నాన్న పోచన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు, ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. 2) మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కంటం సురేష్ అనారోగ్యంతో మరణించారు ఈరోజు శనివారం రోజున

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల పట్టణ అభివృద్ధికి రూ. 75 లక్షలతో భూమి పూజ చేసిన మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్‌ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగా నేడు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలలో మొత్తం రూ. 75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ

Scroll to Top