PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి””

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న బనగానపల్లె నియోజకవర్గం,అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి , నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి , అవుకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలోని ‘ వి . యస్.యస్ .సి ఇంగ్లీష్ మీడియ0 హై స్కూల్ నందు హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేట లోని ” వి.యస్.యస్.సి. హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్” నందు నిర్వహించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివేకానందనగర్ ప్రధాన రహదారిని దిగ్బంధం చేసిన బిసి జేఏసీ నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణా బీసీ జేఎసి ఇచ్చిన తెలంగాణా బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ డివిజన్ ల బీసీ జేఎసి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ వద్ద గల నేషనల్ హైవే ను దిగబందించడం జరిగింది, ఈ సందర్భంగా బి సి నాయకులు మాట్లాడుతూ బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నా బీసీ బిడ్డలను పదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 “ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య” అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని అందించిన పోలీస్ అధికారులను అభినందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ తమకు వీలైన సమయంలో రక్తదానం చేయాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..

రుద్రూర్, అక్టోబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించే దిగుబడి పొందాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్, తహశీల్దార్ తారాబాయి, వ్యవసాయ అధికారి

Scroll to Top