PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంబాల దొరబాబు కుటుంబ సభ్యుల పరామర్శించిన పితాని

జనం న్యూస్ అక్టోబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన* మండలం, ఉప్పూడి గ్రామానికి చెందిన రంబాల పార్వతి దేవి అకాల మరణానికి చింతిస్తూ వారి కుమారుడు రంబాల దొరబాబు ని వారి కుటుంబసభ్యులను *పరామర్శించిన ముమ్మడివరం నియోజకవర్గ రాష్ట్ర వైఎస్ఆర్సిపార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ)సభ్యులు పితాని బాలకృష్ణ అలాగే మరియొక సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జ్యోతుల చంటి బాబు గారు (జగ్గంపేట) వీరి వెంట కాట్రేనికోన వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల నరసింహమూర్తి, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలికా దినోత్సవం ర్యాలీ

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆదురుపల్లి హైస్కూల్ నందు ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమమునందు కిశోరీ బాలికలు అందరిని హాజరుపరిచి బాల్యవివాహాల బాల్యవివాహాల వల్ల వచ్చే నష్టాల గురించి బాల్య వివాహం చేసుకుంటే వివాహం చేసుకుంటే చట్టపరంగా నేరమని తెలియజేయడమైనది అలాగే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నంబర్లను ఉపయోగించుకొనవలనని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్1098 సఖి వన్ స్టాప్ సెంటర్181

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజెపి పార్టీ బీసీలకు ఎల్లపుడు మద్దతుగా ఉంటుంది…

రుద్రూర్, అక్టోబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు శనివారం బంద్ పాటించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత క్యాబినెట్లో ఎంతమంది మంత్రులకు బీసీ రిజర్వేషన్లు కల్పించిందని, అసలు బీసీ బిల్లు ఎక్కడ పాస్ కావాలి, బిల్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గూగుల్ రాకతో విశాఖలో టెక్ విప్లవం.

పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభపరిణామమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాప్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ ను ఏ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

(పయనించే సూర్యుడు అక్టోబర్ 18 రాజేష్) ఈరోజు మండలం కేంద్రంలో బీసీల ధర్నా సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో దౌల్తాబాద్ లో బ్బంద్ సంపూర్ణంగా జరిగింది శనివారం ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్లకు ఆమోదం కల్పించకపోవడం సరికాదని రాజకీయంగా బీసీలు ఎదగడానికి 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు

Scroll to Top