PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పద్మనగర్ కేంద్రీయ విద్యాలయంలో బంద్ పాటించకపోవడంతో బీసీ నాయకుల ధర్నా

పయనించే సూర్యుడు, అక్టోబర్ 18( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ బీసీ రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ కేంద్రీయ విద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతుండగా, పద్మనగర్ కేంద్రీయ విద్యాలయంలో బంద్ పాటించకపోవడంతో బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయం ముందు ధర్నాకు దిగిన వారు, వెంటనే ప్రిన్సిపాల్ స్పందించి బంద్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంపూర్ణ మద్దతు ప్రకటించిన నాయి బ్రాహ్మణ సంగం

{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్ శనివారం రోజు బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర బందుకు పిలుపులో భాగంగా మక్తల్ పరిధిలో నాయి బ్రాహ్మణ సంగం సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా బైకుల పై ర్యాలీ నిర్వహించడం జరిగింది జై బీసీ జై జై బీసీ అనే నినాదాలతో రోడ్ల పై ర్యాలీ మారమోగించుకుంటూ బందులో పాలు పంచుకోవడం జరిగింది బీసీ ల రిజర్వేషన్ 42% న్యాయం అయినా డిమాండు అయినందుకు గాను తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి: బిజెపి

{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు సుందరీకరణ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానిక పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ ని ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గవినోళ్ల బలరాం రెడ్డి డిమాండ్ చేశారు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని మక్తల్ పెద్ద చెరువు దగ్గర ఏర్పాటు చేసే పబ్లిక్ పార్క్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ అక్కడ నిర్మించే లాడ్జింగ్, వాణిజ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

మాగంటి సునీతమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు సోమాజిగూడ డివిజన్లోని పోలింగ్ బూత్ 277 మరియు 279 లో అంబేద్కర్ నగర్లో మైనార్టీ నాయకులను కలిసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వారిని అభ్యర్థించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు దామోదర రాజనర్సింహ,వాకిటి శ్రీహరి

మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ లో చేపపిల్లలు విడుదల కార్యక్రమంలో లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. నేడు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్య, పశుసంవర్ధక, పాడి

Scroll to Top