PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పడమటి అంజన్నను దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ

{ పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18} మక్తల్ మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామిని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వంశ పారంపర్య పూజారి ప్రాణేశ చారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో మంత్రిని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతి పురాతనమైన స్వామి వారి కోనేరు పునరుద్ధరణ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. మక్తల్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి. {పయనించే సూర్యుడు} {అక్టోబర్18}మక్తల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణాలతో కూడిన విద్య,మెరుగైన వైద్యం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, సాంకేతిక శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రజలకు సంక్షేమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదములు తెలుపుతున్నాము.ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్రీడాలతో సంపూర్ణ ఆరోగ్యం

వైస్ ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి { పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18}మక్తల్ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఐలయ్య ఆధ్వర్యంలో, సెప్టెంబర్ 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన 44వ, జూనియర్ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో రాష్ట్రంలోని 32 జిల్లాలు పాల్గొనగా, నారాయణపేట జిల్లా బాలుర జట్టు సి. గ్రూపులో రన్నర్ గా నిలవడానికి ,మక్తల్ సాయి జ్యోతి ఉన్నత పాఠశాల బాలురు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంగం బండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలిన మంత్రులు

{పయనించే సూర్యుడు} {అక్టోబర్18}మక్తల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, సాంకేతిక శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, యువజన క్రీడలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మక్తల్ మండలం సంగం బండ వద్ద గల చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేపపిల్లలను

Scroll to Top