PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సి.జె.ఐ.ఆర్. గవాయి మీద దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయి. పై దాడికి యాడికి మండలం లో చెన్నకేశవస్వామి గుడి దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్పి ఇంచార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ అనంతపురం జిల్లా అధ్యక్షులు బి హరిగోపాల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సాధికారత సంస్థ డైరెక్టర్ తామర్బ.బాబురావు నాయుడు కి సన్మానం.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జ్ అక్టోబర్17 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విలీన మండలాల వ్యవసాయ స్థితిగతులపై అధ్యాయనం చేయటం కోసం చింతూరు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారత సంస్థ డైరెక్టర్ టి.బాబురావు నాయుడు రిటైర్డ్ ఐఏఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర చైర్మన్ ను ఘనంగా శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ సెంట్రల్ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ ప్రాంతంలో జోరుగా కొనసాగుతున్న ఫైనాన్స్ వ్యాపారం

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఫైనాన్స్ వ్యాపారస్తులు ఏజెన్సీలో చట్టాలను అతిక్రమించి మరి అక్రమ దందాలు చేస్తున్నారు పేద ప్రజల బలహీనత వారి ఫైనాన్స్ వ్యాపారస్తుల పెట్టుబడిఫైనాన్స్ వ్యాపారస్తులు మొదట చెప్పిన దానికి చివరి వరకు పొంతన లేకుండా పోయింది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలు లక్ష్యంగా ప్రైవేట్ బ్యాంకులు వడ్డీలకు ఇస్తున్నారు ఏన్కూరు మండలం పిసా యాక్టు 1/70 లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఎలాంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలు లక్ష్యంగా

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత భావుసింగ్ నాయక్ చిరు వ్యాపారుల నుండి మొదలుపెట్టి కిళ్ళి కొట్టు వ్యాపారస్తులు దాకా ఈ ప్రైవేట్ వడ్డీ బ్యాంకులో వడ్డీ బారిన పడినవారు ఎందరో ఒకటి కాదు పదుల సంఖ్యలో ఏన్కూర్ మండల కేంద్రంలో ఈ వడ్డీ దందా మహిళల గ్రూపులే లక్ష్యంగా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏజెన్సీ గ్రామాల్లో సాగుతూ కోట్ల రూపాయల్లో వడ్డి దందా సాగుతుంది కొన్ని ముఖ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపటి బందును సక్సెస్ చేసి బీసీల ఐక్యత చాటుదాం- బీసీ సంఘాల పిలుపు

పయనించే సూర్యుడు, అక్టోబర్ 17( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ హాల్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో వివిధ రాజకీయ పార్టీల బీసీ సంఘాల నాయకులు పాల్గొని రేపటి బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్ మాట్లాడుతూ, “రాజకీయ ప్రయోజనాల కోసమే కాదు, బీసీల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం. బీసీలకు సరైన

Scroll to Top