PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ.చట్ట సవరణ తర్వాత ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఎత్తివేతకు అవకాశం

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రిమండలి తాజా నిర్ణయంతో.. 30 ఏళ్లుగా అమల్లో ఉన్న నిబంధనకు బ్రేక్‌ పడనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్‌ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అలాంటి కంటెంట్ అప్​లోడ్​ చేస్తే కఠిన చర్యలు… యూట్యూబర్లకు సజ్జనార్ వార్నింగ్

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సోషల్​ మీడియా ఛానళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్య పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక లైక్స్​, వ్యూస్​ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా? యూట్యూబ్​ ఛానళ్లపై హైదరాబాద్​ సీపీ వీసీ సజ్జనార్​ సీరియస్​ అయ్యారు. లైక్స్​, వ్యూస్​ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కి విన్నపం

పయనించే సూర్యుడు అక్టోబర్ 17 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపల్ కమీషనర్ కి ఒక విన్నపము… ఈమధ్య కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 తగ్గింపును ఒక పండుగలా చేసుకోవాలని పిలుపునిస్తే ఆ పిలుపునకు మద్దతుగా స్థానిక శాసన సభ్యురాలు విజయశ్రీ మరియు కమిషనర్ కలసి సూళ్లూరుపేట వ్యాపార సంఘాలను పిలిచి వారితో కలసి వారికి జీఎస్టీ 2.0 మీద అవగాహన కార్యక్రమాన్ని అట్టహాసం గా నిర్వహించారు కానీ సూళ్లూరుపేట దుకాణాల లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి రాజ్యాంగం మీద దాడి లాంటిది

పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటివల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ర్ గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ సూళ్లూరుపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 10 గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఎం నాయకులు సిఐటియు అధ్యక్షులు సుధాకర్ రావు , మాట్లాడుతూ ఇది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వడ్డేపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన..

పయనించే సూర్యుడు తేదీ 17 అక్టోబర్ శుక్రవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ: శ్రీ బి.ఆర్. గావాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం నాసారము కార్యాలయం ముందు నిరసన వడ్డేపల్లి ఎమ్మార్వో గారికి పెళ్లి పత్రం సమర్పించడం జరిగింది ఎమ్మార్పీఎస్ వీ హెచ్ పి ఎస్ ఎం ఎస్ పి ఎం ఎస్ ఎఫ్

Scroll to Top