ధాన్యం కనుగోలు కేంద్రాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – మానాల మోహన్ రెడ్డి కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ లో ఐకేపీ సెంటర్ నర్సాపూర్ మరియు కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి […]




