PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ధాన్యం కనుగోలు కేంద్రాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – మానాల మోహన్ రెడ్డి కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ లో ఐకేపీ సెంటర్ నర్సాపూర్ మరియు కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఏర్పాటు.జాతీయ అధ్యక్షుడిగా దుండ్ర కుమారస్వామి ఎన్నిక

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్ల సాధన కోసం బీసీ యువత, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, కులసంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, కులవృత్తిదారులు, ఎంబీసీలు, సంచార, అర్థసంచార కులాలన్నీ కలిసి అఖిలపక్ష బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీగా ఏర్పాటయ్యాయి._జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా దుండ్ర కుమారస్వామి ఎన్నికయ్యారు. 18న నిర్వహించ తలపెట్టిన బీసీ బంద్‌కు జేఏసీ మద్దతు తెలిపింది.బీసీల రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొండా సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్..

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించనున్న రేవంత్ రెడ్డి.ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే బయట పెట్టడంతో కంగు తిన్న రేవంత్ రెడ్డి వర్గం.సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖపై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాంధారి మండలం చద్మల్ వెళ్ళు రహదారి పై గుర్తు తెలియని మగ వ్యక్తి హత్య

పయనించే సూర్యుడు గాంధారి 17/10/25 గాంధారి మండల కేంద్రం నుండి చద్మల్ కు వెళ్లే దారి శివారు లో రహదారి పక్కన గల గుంతలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తిని, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపి మీద పెట్రోల్ పోసి అంటు పెట్టినట్లు కనపడుతూ, శవం పాక్షికంగా కాలిపోయినట్లుగా కనబడుతున్నది. అట్టి వ్యక్తి వయస్సు అందాజ 30 సంవత్సరాలు ఉండియుండి, ఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలు, రంగు: నలుపు రంగు, శరీరం పైన నీలిరంగు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నా యొక్క పదవ తరగతి మెమో పోవడం జరిగింది

(పయనించే సూర్యుడు అక్టోబర్ 16 రాజేష్) దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం నా యొక్క పేరు ఎర్రోళ్ల కృష్ణ. తండ్రి యాదయ్య నా యొక్క గ్రామం కొత్తపల్లి నేను రాయపోల్ ZPHS హైస్కూల్లో చదువుకున్నాను నా యొక్క పదవ తరగతి బ్యాచ్ 2011: 2012 బ్యాచ్ కి చెందిన నా యొక్క టెన్త్ మేమో గజ్వేల్ నుండి కొత్తపల్లికి బైక్ మీద తిరిగి వచ్చే సమయంలో ఆరేపల్లి నుండి కొత్తపల్లి మధ్యలో నా యొక్క పదవ తరగతి

Scroll to Top