PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బి ఆర్ గవాయి పై జరిగిన దాడిని రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా భావిస్తూ నిందితున్ని వెంటనే శిక్షించాలి

పయాణించే సూర్యుడు అక్టోబర్ 16/ సంగారెడ్డి జిల్లా కలివెముల సుమిత్ర అడ్వకేట్ సెప్టెంబర్ 15వ తేదీ నాడు రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో వారు వేసిన పిటిషన్ మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలోని ఒక విగ్రహం యొక్క తలలేదు అది విష్ణుమూర్తిగా భావిస్తూ తల అతికించమని కోరగా అది మా పరిధిలో లేదని అది పురావస్తు శాఖకు సంబంధించినది దీనిని మేము విచారించలేము అని చెప్పినప్పటికీ పదేపదే విసిగిస్తున్న సందర్భంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విశ్వగురువు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవాన్ని దక్కించుకున్న నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు”

పయనించే సూర్యుడు అక్టోబర్ 16,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిన అభిరుచి మధు. మహానేతల కు దక్కని అవకాశం అభిరుచి మధు కు దక్కింది. జన్మ ,జన్మలకు దక్కని గౌరవం లభించింది. ప్రధాని మోదీ పర్యటన సూపర్ సక్సెస్. ప్రధాని చేతుల మీదుగా 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. …రాష్ట్ర అభివృద్ధి,ఉద్యోగ, వ్యాపారాల కు పెద్దపీట. రాయలసీమ రత్నాల సీమ అని,దేశంలో,రాష్ట్రంలో ఎందరో నేతలు పదవులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి భూములు కబ్జా చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి కబ్జా భూములను నిర్వాసితులకు కొనుగోలు చేయొద్దు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 16 ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆదివాసి పట్టా భూములను అక్రమంగా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి అనుభవించడమే కాకుండా ఆ భూములను ప్రభుత్వం సేకరించబోతున్న పోలవరం నిర్వాసితులకు ల్యాండ్ టు ల్యాండ్ సేకరించే భూముల్లో అమ్ముకోవటానికి అడ్డతీగల మండల ప్రాంతంలో కొంతమంది నాన్ ట్రైబల్స్ అమ్ముకోవటానికి కుట్రలు చేస్తున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

42 శాతం బి.సి రిజర్వేషన్ కొరకు18 న జరిగే బంద్ ను జయప్రదం చేయండి

నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి:బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ( జేఏసీ ) యిచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్రం సహాయ కార్యదర్శి కోరారు బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కీబో క్రిప్టో డిజిటల్ కరెన్సీ ఐదవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఐదవ వార్షికోత్సవ సంబరాలు పయనించే సూర్యుడు అక్టోబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: కీబో క్రిప్టో కరెన్సీ ఐదవ వార్షికోత్సవం టేకులపల్లిలో సీఈవో కణతాల వసంతరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై భారీ కేక్ ను కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కీబో క్రిప్టో సీఈవో కనతాల వసంతరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 28 వేల క్రిప్టో కరెన్సీ

Scroll to Top