PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీడీ కార్మికుల వద్దవెయ్యి బీడీలకు అదనంగా ₹10 వసూలు చేసే పద్ధతికి, మానుకోవాలి, సరిపడా మంచి తునికాకు ఇవ్వాలి.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ . టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కే.రాజేశ్వర్ డి. దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన వేలాదిమంది కార్మికులను యజమాన్యం చేస్తూ నిలువు దోపిడిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీంగల్ మండల కేంద్రంలో దేశ బీడీ కార్మికులతో నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ జిల్లా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలియకుండానే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా?*అందరూ శాఖాహారులే మరి రొయ్యలబుట్ట ఏమాయే! అనే సామెత లాగుంది

కుంజా శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 15 ఎటపాక మండలం గుండాల ఇసుక ర్యాంపు నుండి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతా ఉంటే, మరోపక్క ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు పట్టుబడుతున్న కఠిన చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం మరియు అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలియజేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ప్రకటన ద్వారా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

అద్భుతాలు చేయాలి.. అంతర్జాతీయంగా ఎదగాలి..

పులి పిల్లను సత్కరించిన జర్నలిస్ట్ కేపీ, లక్కకాకుల రమేష్ కుమార్ ఇలాంటి ప్రతిభావంతులకు అండగా ఉంటామని హామీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) అతి చిన్నతనంలోనే పులి పిల్లలా అద్భుతాలు చేసి చరిత్ర సృష్టించడం మామూలు విషయం కాదని, ఇలాంటి బాలికల అవసరం దేశానికి ఎంతో ఉందని జర్నలిస్ట్ లు కెపి, లక్కాకుల రమేష్ కుమార్ అన్నారు. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన జిల్లెల్ల జంగయ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కీబో క్రిప్టో డిజిటల్ కరెన్సీ ఐదవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఐదవ వార్షికోత్సవ సంబరాలు సంబరాలు పయనించే సూర్యుడు అక్టోబర్ 15 (పొనకంటి ఉపేందర్ రావు) ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై భారీ కేక్ ను కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కీబో క్రిప్టో సీఈవో కనతాల వసంతరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 28 వేల క్రిప్టో కరెన్సీ ఉన్న అందులో ఏ ఒక్కటి కూడా యుటిలిటీ అనేది ఇవ్వడం లేదు భారతదేశ ముద్దుబిడ్డ కీబో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీశ్రీ బాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ను ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

పయనించే సూర్యుడు తేదీ 15 అక్టోబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నందు త్వరలో జరగబోయే కేటీ దొడ్డి మండల పరిధిలోని పాగుంట వెంకటాపురం గ్రామంలో శ్రీశ్రీ బాగుంటా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర పోస్టర్లను ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ముందుగా ఈవో గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి

Scroll to Top