PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లినరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్15 చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గారికి కూనవరం మండలం టేకుల బోరు ఉదయభాస్కర్ కాలనీ గ్రామస్తులకు నష్టపరిహారం ఆర్ అండ్ ఆర్ ఫ్యామిలీ ప్యాకేజీ స్ట్రక్చర్ వెలివేషన్ తో కూడిన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని చింతూరు ఐటీడీఏ గారికి ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరియు అచ్యుతాపురం ఎటపాక మండలం భూమి సమస్య చింతలపాడు పూసుగూడెం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలిఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లొస్ అసోసియేషన్ డిమాండ్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్.15/10/25, . అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం జీడిగుప్ప రాష్ట్ర వ్యాప్త వైద్య ఆరోగ్య శాఖ పి హెచ్ సి డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలకు మద్ధతుగా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న అన్ని పి హెచ్ సి లలో సిబ్బంది తో నల్ల బాడ్జిలతో విధులు నిర్వర్థిస్తూ నిరసనలు చేప్పటింది. బుధవారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరుఐటీడీఏముట్టడి వద్ద పోలవరం నిర్వాసిత అఖిలపక్షం నాయకులు కార్యాలయం దూసుకువెళ్లారు, కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది

పోలవరం ప్రాజెక్టు 41.5ఉన్న రామవరం గ్రామపంచాయతీ ఏడు గ్రామాల కు తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాస కేంద్రం తరలించాలని భారీ ర్యాలీ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 15 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు ఐటీడీఏ వద్ద పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు రామవరం పంచాయతీ, ఆడవి వెంకన్నగూడెం, లక్ష్మీనగరం, సబర్ రాయి గూడెం, సోములగూడెం,రామవరంపాడు కొపల్లి,చొప్పాలిఏడు గ్రామాల నుంచి నిర్వాసితులు వేలాదిగా తరలివచ్చి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సైబర్ సురక్ష జాతీయ భద్రత మరియు మత్తు పదార్థాల నివారణ కార్యక్రమం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో తేదీ 15 అక్టోబర్ 2025 ఉదయము ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమ్గల్ లో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు ఈరోజు బుధవారం రోజున సైబర్ సురక్ష జాతీయ భద్రత మరియు మత్తుపదార్థాల నివారణ కార్యక్రమము జరిగింది ఇట్టి కార్యక్రమంలో భాగంగా రక్షణ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే సందీప్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెల్త్ క్లినిక్ ను తనిఖీ.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల పరిధిలోని కమలపాడు సచివాలయమును నేషనల్ క్వాలిటీ అక్సూరెన్స్ స్టాండర్డ్ నెషనల్ కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పరమేష్ ఆధ్వర్యంలో అనంతపురం డిఎం. అండ్.హెచ్. ఓ. కార్యాలయం నుంచి వచ్చిన శైలజ తనిఖీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అన్ని రికార్డ్స్ దానికి చేయడం జరిగినది మరియు సచివాలయం నందు ఏఎన్ఎం మరియు ఎమ్ ఎల్ హెచ్ పి గ్రామంలో గర్భవతులకు బాలింతలకు

Scroll to Top