PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుండెపోటు తో యువ న్యాయవాధిమృతి

పయనించే సూర్యుడు గాంధారి 15/10/25 మృతి చెందిన ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సామల సుధీర్(31) న్యాయవాది అకస్మాత్తుగా మరణించాడు. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటూ అక్కడికక్కడే కింద పడిపోవడంతో హుటాహుటిన అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. సుధీర్ తన న్యాయవాద చదువును ముగించుకొని మండల కేంద్రంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయపరంగా గ్రామస్తులకు పలు సూచనలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓ డ్రైవర్ అన్న నీకు వందనం

పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఓ డ్రైవర్ అన్న నీకు వందనం సొంత ఊరిని పెళ్ళాం పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి డ్రైవర్ అన్న రోడ్లు పెట్టుకుని తిరుగుతుంటాడు ఎందుకనగా తన పెళ్ళాం పిల్లల్ని బతికించడానికి రోడ్డు మీద కష్టపడతాడు అతని ప్రాణం నీ పళంగా పెట్టి తన బండ్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు కానీ దయ ద్రాక్షం లేని ఎన్ హెచ్ ఫైవ్ రోడ్డు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హంగు ఆర్భాటం లేకుండా నామినేషన్ వేయనున్న మాగంటి సునీత

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆర్భాటాలు లేకుండా కేవలం నలుగురితోనే నామినేషన్ కార్యక్రమం ఈ నెల 19న భారీ ర్యాలీకి గులాబీ శ్రేణుల సన్నాహాలు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా స్థాయి క్రీడల్లో సత్తా చాటిన ఎంజేపీ విద్యార్థులు11 మెడల్స్ మరియు ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపిక

(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో; మెదక్, సంగారెడ్డి పట్టణాలలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ విభాగంలో అండర్ 19 మరియు 14 విభాగంలో గురుకుల కళాశాల మరియు పాఠశాల విద్యార్థులు 11 మెడల్స్ సాధించారు . రాష్ట్రస్థాయి క్రీడల కోసం విద్యార్థులు అండర్ 14 (విష్ణు వర్ధన్. దేవీ దాస్, భాను ప్రసాద్, గణేష్, గిరీష్); అండర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూడవ అంగన్వాడి సెంటర్లో పోషణ మహోత్సవం

(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడి మూడవ సెంటర్లో పోషణ మహోత్సవంలో భాగంగా గర్భవతులు బాలింతలు మరియు కిశోర బాలికలకు ఆరోగ్యము మరియు పరిరక్షణ పిల్లల ఎదుగుదల పైన అవగాహన కల్పించడం జరిగింది. కిషోర్ బాలికలు గర్భవతులు బాలింతలో మరియు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. రోజు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృతులు విటమిన్స్ ఖనిజలవనాలు వాటితో పాటుగా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Scroll to Top