PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లాలో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ వారం రోజులు పర్యటన

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామక ప్రక్రియకు ఏఐసిసి పరిశీలకులుగా వచ్చిన కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ వారం రోజుల పర్యాటక వివరాలు:-తేదీ 14-10-2025 మంగళవారం రోజు బోధన్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ ఏమధ్యాహ్నం 2:00 గంటలకు బ్లాక్ బి తేదీ 15-10-2025 బుధవారం రోజు ఆర్మూర్ నియోజకవర్గం ఉదయం 10:00 గంటలకు బ్లాక్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

ఇప్పటికే రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుంటున్నారు రైతుకు మద్దతు ధర కచ్చితంగా చెల్లించాలి మాజీ ఎమ్మెల్యే వై మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఇప్పటికే పంటలను కోస్తూ ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారని, కొందరు రైతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి కరాటేలు సత్తా చాటిన చింతాగట్టు తండా విద్యార్థులు

మలేషియా దేశానికి చెందిన మాస్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేత విద్యార్థులు నా అభినందించిన బుడోఖాన్ కరాటే మాస్టర్స్ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని రంగనాయక ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో కొత్తూరు మండలం సిద్దాపూర్ మరియు చింతగట్టు తండాకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోటీలు జరిగిన క్యాటగిరిలో పటాస్ విభాగంలో రష్మిక,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పైసలు లేనిదే పని జరగదు

పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో డిసిఓ కార్యాలయానికి సంబంధించిన ఒక వ్యక్తి చేతివాటం చూపించాడు ఒక రైతు తన ల్యాండ్ ని కానీ వేరే వారి యొక్క ల్యాండ్ కానీ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రమంలో వారి భూమిని పట్టా చేయించుకోవాలన్నా కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ఐ లాంటి వ్యక్తులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ఈ దందా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్13(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో చందన ప్రాంతంలో నివాసముంటున్న వలిపి రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి, భార్య పార్వతి కుమారులు సాయినాథ్ రెడ్డి, గణేష్ రెడ్డి కూతురు ప్రశాంతి, అల్లుడు సుధీర్ రెడ్డి మనవరాలు శాన్వి వీరి కుటుంబము అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఎంతోమంది ఆశ్రమంలోనికి వచ్చి అన్నదానం చేస్తున్నారు.ఏ సందర్భము లేకపోయినా పెట్టాలి అని ఆశ

Scroll to Top