PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ విద్యార్థినిల ప్రతిభ

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు గెలుపొందిన జస్వికా రాథోడ్, స్వస్తిక అభినందించిన స్కూల్ కరస్పాండెంట్ వాజిద్ పాషా ( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్స్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో చదువుతున్న విద్యార్థినులు షాద్నగర్ పట్టణంలోని రంగనాయక ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారని స్కూల్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కటాస్ విభాగంలో […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలి *

ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి భారీ వర్షంలోను ఆదివాసీ నిరుద్యోగుల భారీ ర్యాలీ చింతూరు నుండి ఎర్రంపేట వరకు ఆకుపచ్చ మాయం పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 13 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్ ఐటీడీఏ ఎదుట ఆదివాసి అనుబంధ సంఘాలు చలో చింతూరు ఐటిడిఏ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ఆదివాసీ నిరుద్యోగ యువతి యువత,నిరుద్యోగులు ఆదివాసి అనుబంధ సంఘాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేత “”

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని, కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వైఎస్ఆర్సిపి మహిళ నేతలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా,ఫెన్సింగ్ లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు.సోమవారం పద్మావతి నగర్ లోని ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, శప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల టిడిపి జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చి వేయండి చింతూరు సెంటర్లో గల జూబ్లీ పార్క్- అటల్ శాఖ భూమిలోని అక్రమాలను తొలగించండి

ఐటిడిఏ ఏపీఓ కి వినతి. పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 13 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎర్రంపేటలో పాత పోస్ట్ ఆఫీస్ ముందు లైను యందు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలని అదేవిధంగా చింతూరు సెంటర్లోని అట్టివిశాఖకు సంబంధించిన జూబ్లీ పార్క్ గా పిలవబడే స్థలంలో సుమారు 50 కి పైగా నాన్ ట్రైబల్స్ స్థిర నివాసాలు అక్రమ కట్టడాలు

Scroll to Top