PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రం ప్రారంభం

(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏవో సాయికిరణ్ నాయకులు. ఈరోజు మండల కేంద్రంలో రైతుల మేలు కోసమే ఆగ్రోస్ 2 చూసేవా కేంద్రాన్ని ప్రారంభించమని ఏవో సాయికిరణ్. అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దీపం పల్లి రోడ్ లో మజీద్ హుస్సేన్ నూతనంగా ఏర్పాటుచేసిన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను విజయవంతం చేద్దాం.

పయనించే సూర్యుడు అక్టోబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లాలో ఈ నెల 16 వ తేదీ గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. సోమవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండూ ఒకేచోట ఉంటూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవంబర్ 23వ తేదీన కోటలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభని జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు అక్టోబర్ 13 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఈరోజు సూళ్లూరుపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ అమలు దినోత్సవం రాష్ట్ర మహాసభలు కోట నందు జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలంటూ పోస్టర్ని విడుదల చేశారు ఈ కార్యక్రమం మాల మహానాడు సూళ్లూరుపేట ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మరియు బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీంజూరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్సై…

రుద్రూర్, అక్టోబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వివేక్ కుమార్, చింతల లింగమ్మ, నెమ్లి గంగాధర్ లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సోమవారం ఎస్సై సాయన్న బాధితులకు అప్పగించారు. దీంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Scroll to Top