PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్ ఫోర్ మరియు ప్రగతి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని బూర్గుల ప్రాథమిక పాఠశాలలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన స్టూడెంట్ ఫోర్స్ అనే సంస్థ వారు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ 265, నోట్ పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) జిల్లా మలేరియా అధికారి ఓబుల్ ఆదేశాలు ప్రకారం తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈరోజు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి మూడవ సచివాలయం నందు ఇంటి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే తనకి చేయడం జరిగింది అలాగే వార్డు నందు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి తొట్లనందుగల లార్వాను తొలగించడం జరిగినది ఫ్రైడే గురించి వివరించింది ప్రతి శుక్రవారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం పీసీసీ అబ్జర్వర్ గా నియమితులైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నేడు జనగాం లో పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం కానున్న అబ్జర్వర్లు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా, భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణలో అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు (డిసిసిలు) కొత్త అధ్యక్షులను నియమించుటకు అబ్జర్వర్ లను నియమించింది.అందులో భాగంగా జనగాం, మహబూబాబాద్ జిల్లాలకు అబ్జర్వర్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈనెల 13న జరిగే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ధర్నాను విజయవంతం చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 11(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్.గవాయి పై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడంతో తాడిపత్రి నియోజకవర్గం పర్యటనలో భాగంగా యాడికి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షు లు యాడికి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బాలు మాదిగ, వహించగా యాడికి మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డిసీసీ అధ్యక్షుల ఎంపికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రతి బలోపేతమే లక్ష్యంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డీసీసీ ఎన్నికల అబ్జర్వర్, ఒడిశా రాష్ట్రానికి

Scroll to Top