PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఆదివాసీల హక్కు

ఆదివాసులకు ద్రోహం చేస్తే సహించేది లేదు 13న జరిగే ఐ టి డి ఏ ల ముట్టడి కార్యక్రమాలకు ఆదివాసులు ఐక్యంగా తరలి రావాలి పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 శనివారం నాడు ఆదివాసి నిరుద్యోగులతోటి విఆర్ పురం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ఈనెల 13 సోమవారం నాడు చింతూరు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈతకు వెళ్లి వ్యవసాయ కళాశాల విద్యార్థి మృతి

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా మహానంది మండలం ఎం సి ఫారం గ్రామంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న జనార్ధన్ నాయక్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం. కళాశాల సెలవు దినం కావడంతో విద్యార్థులు పాలేరు వాగు వద్దకు సుమారు పదిమంది కలిసి బట్టలు ఉతికి, ఈత కొట్టేందుకు వెళ్లి అస్వస్థకు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. తోటి విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసీ భవన్ స్థలానికి పోతనపల్లి గ్రామ పెద్దల ఆమోదం.ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పోతనపల్లి గ్రామ కమిటీ ఎన్నిక.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 11 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో, డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ నేత్రుత్వంలో చింతూరు మండలం పోతనపల్లి గ్రామ సభ సమావేశం గ్రామ పిన పెద్ద మడివి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఇటీవలే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి, చింతూరు డివిజన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో ట్రెజరీ ఆఫీస్ ఏ క్షణమైన కూలిపోవచ్చు

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేటలో ఆనాడు అనగా 19 శతాబ్దం ప్రారంభ దశలో నాటి బ్రిటిష్ వారు సబ్ జైళ్లను ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేసేటప్పుడు సూళ్లూరుపేటలో కూడా ఒక సబ్జైల్ కం ట్రెజరీ ఆఫీసును నిర్మాణం చేశారు ఆనాటి నిర్మాణాలు నేడు కూలిపోయే దశలో చేరిన ట్రెజరీ ఆఫీస్ ఇప్పుడు సబ్ జైలు ఇక్కడ పనిచేయకపోయినా ఈ ప్రాంతంలోని ఆ పాతకాలపు కట్టడాలు ఆ పరిధిలో ఎమ్మార్వో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితకుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

(పయనించే సూర్యుడు అక్టోబర్ 11 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నిన్నటి రోజున అనగా దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్య భర్త రవీందర్ గారి తల్లి పోచవ్వ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి అమ్మ మరణించినందున వారి కుటుంబానికి అండగా

Scroll to Top