PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్‌నగర్ తపాలా కార్యాలయాన్ని సందర్శించిన గ్రేస్ గార్డెన్ స్కూల్ విద్యార్థులు

జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా సందర్శన విద్యార్థులకు పాఠాలు చెప్పడం కన్నా చూపించడం ద్వారా విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది కరస్పాండెంట్ ఆశిస్ బాబు ( పయనించే సూర్యుడు అక్టోబర్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా ఇండియన్ మాంక్స్ గ్రేస్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, షాద్‌నగర్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులు తపాలా విభాగం పనితీరు మరియు లేఖరచన ప్రాముఖ్యత గురించి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం..

అన్ని శాఖల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని, దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీ కోధండరాలయ.ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు గాంధారి 11/10/25 శ్రీశ్రీ కోధండరాలయ.ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగింది గ్రామంలో పెద్ద పిన్నా మహిళలు గ్రామం యొక్క శ్రీరామ కరసేవకులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు అందిరికీ కలగాలని ప్రార్థిస్తూ… మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచు మరియు సర్వ మేడిపల్లి గ్రామ ప్రజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం..

అన్ని శాఖల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని, దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే ఇందిరమ్మ క్యాంటీన్ కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నేతల భోజన పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు త్వరలో టిఫిన్ సేవలు ప్రారంభం: నేతలు కూకట్‌పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ క్యాంటీన్’లో పేదలకు అందుతున్న భోజనం నాణ్యత, రుచిని కూకట్‌పల్లి కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు క్యాంటీన్‌ను సందర్శించి

Scroll to Top