PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్స్ కు పాత పద్ధతిలోనే జిల్లాకలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలుచెల్లించాలి

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ డిమాండ్. పయనించే సూర్యుడు అక్టోబర్ 10 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండల పరిధిలో గంగారం ఆశ్రమ పాఠశాల వర్కర్లు చేస్తున్న రిలే దీక్ష 29వ రోజు చేరుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ సంపూర్ణ మద్దతు తెలిపి, మాట్లాడుతూ..వర్కర్లకు ఇప్పుడు చెల్లిస్తున్న విదంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.

పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అన్ని శాఖల అధికారులు కూడా తన ద్వారా వెళ్లే ప్రజల వినతులు పరిష్కారిస్తున్నారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం.. మీ ఊరికీ వస్తున్నారా? జర జాగ్రత్త..

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జి ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాత మొబైల్‌ ఫోన్లకు ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తామ్‌.. అంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్‌ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పీకల్లోతు చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.సాధారణంగా ఇళ్లల్లో నిరుపయోగంగా పడిఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులుగానీ, ప్లాస్టిక్‌ సామాన్లుగానీ కొందరు తీసుకూంటూ ఉంటారు. ఈ జాబితాలో మీరూ ఉంటే వెంటనే అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా… ఇల్లందు పట్టణ, మండలాలలో సంతకాల సేకరణ ఇల్లందు ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడు అక్టోబర్ 9 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :ఎన్నికల్లో నెగ్గడానికి భాజపా ఓట్ల చోరీకి పాల్పడిందని, దానికి వ్యతిరేకంగా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టణ, మరియు ఇల్లందు మండలాలలోని ప్రతి గ్రామాలలో వందమంది నుంచి సంతకాలను సేకరించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది

బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ. ..రుద్రూర్, అక్టోబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత మాట్లాలతో మభ్యపెడుతుందని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కార్యాలయం వద్ద సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను కావాలని ప్రభుత్వం వాయిదా వేసిందని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలను వాయిదా వేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం

Scroll to Top