PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హత్య కేసులో నిందితుడు రిమాండ్.నాల్గు రోజుల్లో కేసులో పురోగతి.డిఎస్పీ లింగయ్య.

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 9}మక్తల్ మక్తల్.మహిళ హత్య కేసులో నిందితుడిని క్రిష్ణా రెడ్డిని పట్టుకుని జైలుకు తరలిస్తునట్టు డిఎస్పి లింగయ్య తెలిపారు.సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంలొ సిబ్బంది పనితీరును బేష్ అని డిఎస్పి లింగయ్య అన్నారు.బుదవారం సాయంత్రం మక్తల్ పోలీసుస్టేషన్లొ సీఐ రామ్ లాల్ .ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ లింగయ్య మాట్లాడుతూ బాధితురాలు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సత్యారం గ్రామానికి చెందిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బెస్ట్ టీచర్స్ అవార్డులను ప్రధానం చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్”

పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , అపుస్మా చైర్మన్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ను మర్యాద పూర్వకంగా కలిసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు :నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల పరిస్ధితులపై ఉపముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చించారు నియోజకవర్గం స్ధానిక సంస్ధల ఎన్నికల పరిస్ధితులపై మహబుబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ను కలిసి చర్చించిన ఇల్లందు నియోజకవర్గం అభివ్రృధ్ధి ప్రధాత శాసన సభ్యులు కోరం కనకయ్య వెంటజిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబుగ్రంధాలయం మాజీ చైర్మెన్ బోగాళ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిమితిని మించి క్వారీ లోతు తవ్వుతున్న కంకర్ మిల్లు నిర్వాహకులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఓవర్ బ్లాస్టింగ్లతో క్రాక్ ఇస్తున్న ఇల్లు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ ఏన్కూర్ మండల పరిధిలో గల గార్ల ఒడ్డు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కంకర్ మిల్లు నిర్వాహకుల తీరు పై గ్రామ ప్రజలలో తీవ్ర విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి . కంకర మిల్ నిర్వాహకులు మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిమితిని మించి లోతుగా త్రోవుతున్నారు. వారు రాయి కోసం ఓవర్గా బ్లాస్టింగ్ లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక భీమవరం రస్తాలో ఉన్న స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటారు,అలాగే పోయిన సంవత్సరం దసరాకి మంత్రి ఫరూక్ చేతుల మీదుగా నాటిన నాలుగువేల పూల మొక్కలు ఈరోజు ఒక అందమైన బృందావనంగా తీర్చిదిద్దబడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా

Scroll to Top