PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ‘బినామీ’ విలేకరి

ఏజెన్సీ చట్టానికి తూట్లు, ప్రభుత్వ స్థలాల కబ్జా, బెల్ట్ దందా – అధికారులు మౌనం! ఏన్కూర్ మండల కేంద్రంలో చట్టానికి సవాల్: పాత్రికేయ ముసుగులో చీకటి సామ్రాజ్యంపై చర్యలెప్పుడు? పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న సూక్తికి ఏన్కూర్ మండల కేంద్రంలో విలువ లేకుండా పోతోంది. ఇక్కడ ఒక విలేకరి తన పాత్రికేయ గుర్తింపును అడ్డం పెట్టుకొని, చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక చీకటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనసైనికుణ్ణి పరామర్శించిన! జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్

పయనించే సూర్యుడు అక్టోబర్7 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం మడితాడు గ్రామపంచాయతీ మడితాడు కు చెందిన సన్నకారు రైతు షేక్ ఇర్షద్ కుమారుడు మరియు జనసేన కుటుంబ సభ్యుడు యాసిన్ ఇటీవల కొద్ది రోజుల క్రితం రాయచోటి రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తలకు ఎడమ వైపు కుడి కన్ను వీపు భాగంలో భుజంపై గాయా లవ్వి, కుడి కాలు బాగా ఫ్యాక్షర్ అవ్వడంతో తిరుపతి సంకల్ప ఆసుపత్రిలో వైద్యులచే కుడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సారు ఆశా డే కార్యక్రమంలో రాయలచెరువు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పాల్గొనడం జరిగినది సార్ మాట్లాడుతూ గ్రామంలోని తప్పక ఫ్రైడే రైడే కార్యక్రమం నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ఇళ్లలోని ఓవర్ హెడట్యాంకులను మరియు బయట ఉన్న తోటలను పరిశీలించి లార్వా ఉన్నచో తప్పక అబౌట్ స్ప్రే చేయమని తెలియజేయడం అలాగే ఇంటి ఆవరణంలో గల పాత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయి నగరం ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 7 (సూళ్లూరుపేటమండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ లో తేలిక పార్టీవర్షానికి కాలువల గుండ నీళ్లు రోడ్డుపై కి వస్తున్నాయి ప్రజలుఅవస్థ పడుతున్న పట్టించుకోని యంత్రాంగం ఇకనైనా యంత్రాంగంసాయి నగర్ లో ఉంటున్న కాలువలను శుభ్రంగా క్లీన్ చేసి వర్షపు నీరు రోడ్డు మీద నిలవకుండా కాలువగలకుండా ఏట్లే కిపోతాయి ఇకనైనా యంత్రాంగం స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రానున్న రోజుల్లో పెద్ద పెద్ద వానలు పడతాయి ముందు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిష్యత్ తరాలకు శ్రీరామచరితను అందించిన మహర్షివాల్మీకి.

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్ లో వినిపిస్థా.నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భవిష్యత్ తరాలకు ఆదర్శ మూర్తి శ్రీరామచరిత్రను అందించిన ఆది కవి వాల్మీకి మహర్షి అని, వాల్మీకుల హక్కుల కోసం పార్లమెంట్ లో ప్రస్థావించి వాల్మీకులను ఎస్ టి జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి

Scroll to Top