PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెలుగు వివోఏ లా సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 7 చింతూరు డివిజన్ పరిధిలో నాలుగు మండలాల వెలుగు వివోఏల ముఖ్య బాధ్యుల సమావేశం వివోఏ యూనియన్ జిల్లా అధ్యక్షులు గొర్రె లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వెలుగు వివో ఏల సమస్యలు పరిష్కరించాలి. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి పోడు భూములకు హక్కులు కల్పించండి.* జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులను కోరిన ఆదివాసి సంక్షేమ పరిషత్, రెడ్డిగూడెం గ్రామస్తులకు న్యాయంచేస్తాననిహామీఇచ్చిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబెర్

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 7 కోట రామచంద్రపురం ఐటిడి పరిధిలోని ఆదివాసి గ్రామాలలో పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి విచ్చేసిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ వారిని సోమవారం కలిసి ఆదివాసి చట్టాలు అమలు చేయాలని, రెడ్డిగూడెం గ్రామ ఆదివాసులకు పోడు వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పించాలని. రెడ్డిగూడెం గ్రామస్తులు సాగు చేసుకుంటున్నా భూమి ని ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్, పోలీస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామీణ వైద్యులు పరిధికి మించి వైద్యం చేయరాదు జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు

పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సులానగర్ పీహెచ్సీలో ఆర్.ఎం.పి పిఎంపి గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లాఅడిషనల్ వైద్యాధికారి డాక్టర్ సైదులు పాల్గొని ఆర్ఎంపీ పి.ఎం.పి వైద్యులకు పలు సూచనలు చేశారు టేకులపల్లి మండలంలో డెంగ్యూ జ్వరాలు , మలేరియా జ్వరాలు వస్తే దగ్గరలోని పీహెచ్సీకి రెఫర్ చేయాలని సూచించారు స్థిరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వాడరాదని చిన్నపిల్లలకు ఇంజక్షన్స్ వాడొద్దని అబార్షన్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంబీబీఎస్ సిట్ సాధించిన నిరుపేద విద్యార్థినిలకు చేయూత…

పయనించే సూర్యుడు అక్టోబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇటీవల దేశ వ్యాప్తంగా నిట్ పరీక్ష ఫలితాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యరాణి అదే విదంగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన మేడి నాగేశ్వరి అనే నిరుపేద విద్యార్థినిలు ఎంబీబీఎస్ సీటు సాధించారు,ఇంత వరకు బాగానే ఉన్నా ఎంబీబీఎస్ చెయ్యడానికి ఆ విద్యార్థినిలకు ఫీజ్ చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు,

Scroll to Top