PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆటో డ్రైవర్ల పక్షాన పథకానికి జనసేన నేత భవనాసి వాసు సమర్థన

పయనించే సూర్యుడు అక్టోబర్ 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం, ప్రజా సంక్షేమ దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక అడుగుగా జనసేన నాయకులు ప్రశంసిస్తున్నారు. నిత్య అన్నదాన దాత, నంద్యాల జనసేన నాయకుడు భవనాసి శ్రీనివాసు (వాసు) ఈ కార్యక్రమంపై గాఢమైన హర్షం వ్యక్తం చేస్తూ, జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కల్యాణ్‌ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాజా ప్రజల పై ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా అక్టోబర్ 7 న ఇల్లందులో జరుగుతున్న ప్రదర్శనను జయప్రదంచేయండి

నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్రసహాయ కార్యదర్శి పయనించే సూర్యుడు అక్టోబర్ 6 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :గాజా పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్నా జాతి హననానికి వ్యతిరేకంగా రేపు 7 న ఇల్లందు పట్టణం లో జరిగే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ యువత ను కోరారు. ఈరోజు జరిగిన ముఖ్యుల సమావేశం లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పదవులు ప్రకటించే వరకు ఎవరి మాటలు నమ్మొద్దు…

రుద్రూర్, అక్టోబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి, రాష్ట్ర అధ్యక్షుల నియామకం తర్వాత ప్రకటించినటువంటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర, జిల్లా కమిటీ నియామకాలు జరిగిన తర్వాత అప్పటివరకు ఉన్న అన్ని పదవులు రద్దు అయినట్లేనని మళ్లీ నూతనంగా నియమించబడిన రాష్ట్ర, జిల్లాల మోర్చాల అధ్యక్షులు నూతన కమిటీలు ఏర్పాటు చేసేంతవరకు ఎవరికీ ఎటువంటి పదవులు లేవని గమనించగలరని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ దేవత ఆలయంలో దళితులకు ప్రవేశం లేదా

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 6 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఈ రోజుల్లో కూడా దళితులను చిన్నచూపు చూస్తున్నారా. దొరరిసత్రం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల పాలెంపాడు గ్రామం ( ఏకొల్లు పంచాయతీ ) లోస్థానిక గ్రామ దేవత ఆలయంలో దళితులకు గర్భగుడిలో నైవేద్యం వేసేందుకు ప్రవేశం లేదు దీనిని స్థానిక యువత ఖండించింది ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో మూసేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపాధ్యాయుడి కి సన్మానం..

{పయనించే సూర్యుడు} {న్యూస్} అక్టోబర్5} మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర మిత్రులు అందరూ కలిసి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడైన మఠం శివ శంకర్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని బావి తరాల విద్యార్థులకు చదువుతోపాటు విలువలు భోదించి భవిష్యత్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు.. మా మిత్రుడైన శివ శంకర్ మున్ముందు

Scroll to Top