PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక కార్యాలయములో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) అక్టోబర్-02 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట పురపాలక కార్యలయములో కమిషనర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పురపాలక కార్యాలయము నందు మహాత్మా గాంధీ చిత్రపట్టం కి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి పురపాలక సంఘం నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహముకు పూలమాల వేసిన సందర్బంగా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె . చిన్నయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వచ్ఛత కు ఇచ్చిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్బావ దినోత్సవం

పయనించే సూర్యుడు అక్టోబర్ 3 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) KVPS కులవివక్ష వ్యతిరేక పోరాటసంఘం) 28వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దొరవారి సత్రం కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముందుగా కెవిపిఎస్ జెండా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షత కు వ్యతిరేకంగా కెవిపిఎస్ నిరంతరం పాటుపడుతుంది కుల నిర్మూలన జరగాలంటే మానవుల ఆలోచన విధానంలో మార్పు రావాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూరంపల్లిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

(సూర్యుడు అక్టోబర్ 3రాజేష్) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం మరియు యువత ఆధ్వర్యంలో దుర్గాదేవిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తి వైభవంతో ఆలయంలో వేద పండితుల మంత్రాలు అలంకరణలో మధ్య అర్చకులు పద్ధతిలో పూజను ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకమైన హోమదీపాలతో ఆలయ ప్రాణంగం పవిత్ర వాతావరణం సంతరించుకుంది. అమ్మవారు పూజ కార్యక్రమంలో గణపతి పూజ చండీ హోమం గణపతి హోమం ప్రత్యేకమైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలుగుదేశం పార్టీ నుండి 70 కుటుంబాలుకాంగ్రెస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:దసరా పండుగ సమయంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచిని మెచ్చి వారు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకంపేద బడుగు బలహీన వర్గాలకు నాటి నుంచి నేటి వరకు మేలు చేసిన ఎకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరును చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికి ధన్యవాదములు తేలియ చేస్తున్న-ఎమ్మెల్యే కనకయ్య ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం జాస్తీపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయదశమి పండుగ అనేది ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పర్వదినమని, ఇది ధర్మం చెడుపై గెలిచిన శుభసూచకమని తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధించడం విశేషమని, విజయదశమి పర్వదినం సమాజంలో ధర్మం,

Scroll to Top