PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసులను బెదిరింపులకు గురిచేస్తున్న బొడ్డు చందర్రావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.నాన్ ట్రైబల్ భూములు రక్షణ కొరకు ఉత్తర్వులు ఇస్తారు.మరి ఏజెన్సీ చట్టాలు అమలు కొరకు ఆదేశాలు ఎందుకు చేయరు.

చింతూరు పిఓ కం సబ్ కలెక్టర్ వారిని ప్రశ్నించిన ఆదివాసి సంక్షేమ పరిషత్. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1 . బుధవారం నాడు కుసుమనపల్లి గ్రామంలో ఆదివాసి ప్రజల తోటి సర్పంచ్ మోసం రాజులు నిర్వహించిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను హాజరై మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటపాక మండలం నందిగామ గ్రామ నికి చెందిన బొడ్డు చందర్రావు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పి హెచ్ సి డాక్టర్స్ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించండి

ప్రభుత్వానికి ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పత్రిక ప్రకటన ద్వారా విజ్ఞప్తి ఏపీ. పి.హెచ్. సి.డి.ఏ కి సంపూర్ణ మద్దతు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1 ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ గత నెల 25వ తేదీన నుండి ప్రాధమిక ఆరోగ్య కేంద్రలలో పని చేస్తున్న డాక్టర్స్ తమ న్యాయమైన సమస్యలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు అధికారిక ప్రకటన

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 1 రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి శిరీష దేవి మఠం విజయభాస్కర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల అధ్యక్షుల పేర్లను ప్రకటించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద జరిగిన కార్యక్రమానికి, ఆరు మండలాల అధ్యక్షులను ఆహ్వానించి, వారికి శాలువాలు కప్పి పూల మాలలు వేసి, పార్టీ కండువా కప్పి, ప్రమాణ స్వీకారం చేయించారు. చింతూరు మండల అధ్యక్షులుగా ఎండి జమాల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశం మొత్తం హిందువులు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు డాక్టర్ శిరీష రెడ్డి..

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పండుగ హిందువులు నిర్వహించుకునే అతిపెద్ద వేడుకల్లో ఒకటి… దేశమంతా ఉన్న హిందువులు దసరాను వైభవంగా జరుపుకుంటారని భారతీయ జనతా పార్టీ కెపిహెచ్బి డివిజన్ సీనియర్ నాయకురాలు, సేవ పక్ష కమిటీ కన్వీనర్ డాక్టర్ శిరీష రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆశీర్వాదం కేపిహెచ్బి డివిజన్ ప్రజలపై ఎల్లవేళలా ఉంటూ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశం మొత్తం హిందువులు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు డాక్టర్ శిరీష రెడ్డి..

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పండుగ హిందువులు నిర్వహించుకునే అతిపెద్ద వేడుకల్లో ఒకటి… దేశమంతా ఉన్న హిందువులు దసరాను వైభవంగా జరుపుకుంటారని భారతీయ జనతా పార్టీ కెపిహెచ్బి డివిజన్ సీనియర్ నాయకురాలు, సేవ పక్ష కమిటీ కన్వీనర్ డాక్టర్ శిరీష రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆశీర్వాదం కేపిహెచ్బి డివిజన్ ప్రజలపై ఎల్లవేళలా ఉంటూ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Scroll to Top