PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 30 9 25 మంగళవారం రోజున భీమ్గల్ మండలం బడా భీంగల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించుకున్నటు వంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గ్రామస్థాయిలో పార్టీ ఆఫీసులు సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ప్రారంభించడం జరుగుతుంది కానీ ఎన్నికలు ఇంకా మూడేళ్లు ఉన్నప్పుడే పార్టీ ఆఫీస్ ప్రారంభించారు అంటేనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ? […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్టోబర్ 02 వ తేదిన ఇల్లందు సింగరేణి గ్రౌండ్ లో దసరా జమ్మి వేడుకలు

ముఖ్య అతిధిగా హజరుకానున్న ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు:జమ్మి వేడుకకు హజరుకానున్న సిని ప్రముఖులు హైపర్ ఆది,వినోద్,సన్ని,కెవు కార్తీక్,సింగర్ సిగ్మా మైసూర్ ను తలపించే విధంగా మన ఇల్లందులో ఈ ఎడాది కోరం కనకయ్య అధ్వర్యంలో జమ్మి వేడుకలునిర్వహించబోతున్నాం-బానోత్ రాంబాబుఈ ఎడాది నూతనంగా జమ్మి వేడుకలలో జమ్మి చెట్టు,పాలపిట్ట ఏర్పాటు-దొడ్డా డానియల్ కుటుంబ సమేతంగా వేలాది సంఖ్యలో పాల్గోని జమ్మి వేడుకను విజయవంతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అకాల వర్షం – అపార నష్టం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలంలో ఇటీవల కురిసిన అతిభారీ వర్షాలకు పంట పొలాలు వాగులను తలపించేలా మారాయి. ఎన్నో ఆశలతో పంటలను వేసిన రైతులకు ఈ భారీ వర్షం కన్నీరె మిగిల్చింది. చేతికి వచ్చిన పంట నీటమునిగి పోవడంతో రైతులకు అపార నష్టం కలిగింది. అటువంటి రైతులను ప్రభుత్వం గుర్తించి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ భూ కబ్జాలపై అరచకాలు ప్రశ్నిస్తే దాడులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్30 అన్నమయ్య జిల్లా మండలం ఆరోపణలు చేస్తే సహించేది లేదు రాజంపేట ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పై లేనిపోని అభండాలమోపుతూ అక్రమ రిజిస్టర్లు నమోదు చేసుకొని ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి సుబ్బరామరాజు అతని కుమారుడు నరసింహారాజు లేని, పోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తే, చూసి ఊరుకునేదే లేదని త్వరలోనే భూకబ్జాలు వెలికి తీసి చూపెడతామని మీరు చేస్తున్న భూకబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిషాసుర మర్దని అలంకరణలో శ్రీ వాసవి మాత.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంలో దుర్గాష్టమి మహిషాసుర మర్దని చండీ హోమం దేవి శెట్టి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా 30 మంది 10 సంవత్సరాలలోపు బాలికలను కన్యకా పూజ నిర్వహించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు రాత్రికి మహిషాసుడు అనే దున్నపోతు లాంటి మట్టి బొమ్మను

Scroll to Top