PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న రమే ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో పాత హౌసింగ్ బోర్డ్ లోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్య ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డులో గల అయ్యప్ప స్వామి ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమే ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిన్న రాత్రి జరిగిన పానీ పూరి బండి పై దాడి కేసు విచారణ వేగవంతం..

పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో వరుస దాడులు పోలీసులు బలంగా కేసు చేస్తున్న యువతలో రాణి మార్పు ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే ఇంకా కఠినంగా కేసులు చేసే యోజనాలలో పోలీసులు గద్వాల నిన్న రాత్రి తప్ప తాగి పానీపూరి బండి దోషం చేసిన యజమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు విచారణ వేగవంతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించాలి

ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలి.ఏపీ ఆదివాసి జేఏసీ. పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమాకల చట్టం తక్షణమే ప్రకటించి ఆదివాసి ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం మండల కేంద్రంలో ఉన్న యుటిఎఫ్ భవనం నందు ఈరోజు ఆదివాసీల అఖిలపక్ష సమావేశం ఆదివాసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాయకూర్ లో మహాజన సభ…

రుద్రూర్, సెప్టెంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రాయకూర్ సంఘం వద్ద సహకార సంఘం ఛైర్మెన్ పరుచూరి సంఘమేశ్వర్ రావు ఆధ్వర్యంలో సోమవారం మహాజన సభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కార్యదర్శి లావాదేవిలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ ఉపాధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సంఘ డైరెక్టర్ షేక్ రియాజ్ పాషా, కొబ్బడి నారాయణ,

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముఖ్యమంత్రి గారు.. అంతర్రాస్ట్రాలను కలిపే రహాదారి నిర్మాణం చేయండి:ఆదివాసీ పార్టీ,ఆదివాసీ జెఏసి

జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29 ముఖ్యమంత్రి గారు అంతర్రాష్ట్రాలను కలిపే రహాదారి నిర్మాణం చేపట్టాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి జిల్లా చైర్మన్ రామారావుదొర వినతి పత్రం ద్వారా కోరారు.ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ,ఒడిషా,చత్తీష్ఘర్ రాష్ట్రాల వైపు వెళ్లే రహదారి(విశాఖపట్నం నుండి భద్రాచలం రహాదారి)

Scroll to Top