PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రత్యేక వర్షాకాల శిబిరం ఘనంగా ముగింపు

(సూర్యుడు సెప్టెంబర్ 28 రాజేష్) దౌల్తాబాద్, సెప్టెంబర్ 28: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ జాతీయ సేవా పథకం యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో దొమ్మాట, గాజులపల్లి గ్రామాలలో వారం రోజుల పాటు కొనసాగిన ప్రత్యేక వర్షాకాల శిబిరం ఈరోజు ఘనంగా ముగిసింది. ముగింపు సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ మమతా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలోని రుగ్మతలను గుర్తించి భవిష్యత్తులో జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు. యూనిట్–2 ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్ గారు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక బాధ్యతతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల మహాసభలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని డప్పు కళాకారులు ర్యాలీగా వెళుతున్న సందర్భంలో బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి 29/o9 / 20 25 న శ్రీకాళహస్తి పట్టణంలో జరుగు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా మహాసభలకు తడ దొరవారి సత్రం సూళ్లూరుపేట మండలం మున్సిపాలిటీ నుండి బయలుదేరుతున్న డప్పు కళాకారులు వంద మందికి పైగా డప్పు కళాకారులు పట్టణ నాయకులతో కలిసి బయలుదేరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వాతంత్ర సమరయోధునికి పట్టించుకోని అధికారులుభగత్ సింగ్ జయంతి రోజు పూలమాల నోచుకోని భగత్ సింగ్ విగ్రహం పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ (జిన్న అశోక్) భారతదేశ బానిస సంకెళ్లను తెంచడానికి ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉరికంబానికి ఎక్కిన మహావీరుడికి భగత్ సింగ్ కి అవమానం జరిగింది నేడు ఆయన జయంతి కానీ మన అధికారులు ఎవరూ కూడా ఆ ప్రక్కకు వెళ్లలేదు 15 ఆగస్ట్ రోజు కూడా ఇక్కడ జెండా వందనం జరగలేదు కనీసం ఆయన జయంతి రోజున

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాహిద్ సర్దార్ భగత్ సింగ్ 118 వ జయంతి సందర్భంగా లియోక్లబ్ ఆఫ్ యాడికి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో యువకులు మరియు స్థానిక యువతీ యువకుల సమక్షంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. కేవలం 23 సంవత్సరాల వయస్సులో భారత స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యను ముద్దాడిన అమర వీరుడని కొనియాడారు.. చిన్న తనంలోనే మొక్కలని నాటుతూ తుపాకులు నాటుతున్నానని వారి తండ్రి గారికి చెప్పాడని, 13 ఏళ్ళ ప్రాయాంలోనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవానీ దేవి అలంకరణలో పెద్దమ్మతల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి భవానీ దేవి అలంకారం దసరా శరన్నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు చాలా ఘనంగా నిర్వహించారు ఈరోజు పూజకు ఇచ్చిన ఉభయదారులకు హోమాధి కార్యక్రమాలు పూజారి కార్యక్రమాలు నిర్వహించి సన్మాన కార్యక్రమాలు చేసి ఖడ్గమాల కార్యక్రమము యువకులు పెద్ద ఎత్తున నిర్వహించారు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు మహా మంగళహారతి అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు జై పెద్దమ్మ

Scroll to Top