PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా ఓడూరు ఉజ్వలరెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్(సెప్టెంబర్.27/09/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత ఓడూరు ఉజ్వలరెడ్డిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా నియమిస్తూ వైఎస్ఆర్సిపి తాడేపల్లి కేంద్ర కార్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేసింది ఈ నియామకం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగినట్లు అందులో పేర్కొంది ఈ నియామకం పట్ల ఉజ్వలరెడ్డి మాట్లాడుతూ మొదటగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని ఎయిర్ గట్ల మండల్ గ్రామం తాళ్ల రాంపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…. ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలి ,మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.పద్మశాలిసంఘ సభ్యులు కొండ లక్ష్మణ్ బాపూజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణంలో 10 వార్డులో మహిళా సంఘాల భవనాల మరమ్మతుల కొరకై ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 32 లక్షల రూపాయలు మంజూరు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు శనివారం రోజు న భీంగల్ మండల కేంద్రంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం లోని 17 గ్రామాల్లోని మరియు భీంగల్ మున్సిపల్ 10 వార్డులో మహిళా సంఘాల భవనాల మరమ్మతుల కొరకై, ఎస్ డి ఎఫ్ నిధులనుండి 28+4 మొత్తం 32 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఇందులోనుండి భీంగల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా ఎస్పీ ఆదేశాలతో శక్తి ఆప్ అవగాహన

బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్ అగ్రికల్చరల్ కాలేజ్ ప్రాంతంలో మహిళలకు భద్రతా పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శక్తి హెడ్‌క్వార్టర్‌ టీమ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రావతి ఆధ్వర్యంలో సిబ్బంది మహిళలకు ,శక్తి యాప్, డౌన్లోడ్ విధానం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, వెంటనే పోలీసుల సహాయం పొందే విధానంపై పూర్తి వివరాలు తెలియజేశారు. మహిళల రక్షణకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అవగాహన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి హర్షిస్తూ శనివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా

Scroll to Top