PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నపూర్ణ దేవి అలంకరణలో వాసవి మాత.

పయనించే సూర్యుడు సెప్టెంబర్27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆరవ రోజు శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అన్నపూర్ణా దేవి అలంకరణ దేవి హోమ కార్యక్రమ ప్రతిరోజు లాగే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రత్యేకంగా చిన్నారులచే క్షీర సాగర మధనం నాటకం ఏర్పాటు చేసి వారికి బహుమతులు అందించడం పురాణ గాథలను అందరికీ తెలిసే విధంగా తెలియజేయడం ఆర్యవైశ్య మహిళలచే కోలాట కార్యక్రమం వారికి బహుమతులు ప్రధానం చేయడం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడం పై హర్షం

షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరక్టర్ త్రిప్పిశెట్టి కర్ణకర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు శాలువాతో ఘనంగా కర్ణకర్ ఆధ్వర్యంలో సన్మానo ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బీసీ కుల నాయకులు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని బిసి రిజర్వేషన్ ను,నేడు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాహసోపేతమైన 42% బీసీ రిజర్వేషన్ ను తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లింగారెడ్డిగూడ అంగన్‌వాడీ కేంద్రం–IIలో పోషణ మాసం బతుకమ్మ ఘనంగా సంబరాలు..

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా లింగారెడ్డిగూడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం–IIలో శనివారం పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ గ్రామ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ మహిళలు నృత్యాలు చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. పోషణ మాసం సందర్భంగా మహిళలకు మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బహుజన బంధు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్- జేఏసీ కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తెలంగాణలో పురుడుపోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యక్ష సాక్షి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు పేర్కొన్నారు.స్వస్ నారి స శక్తి పరివార్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ ,డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండలంలోని నిట్టూరు గ్రామ సచివాలయంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేశారు.

Scroll to Top