PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దశాబ్దాలుగా రాజ్యాంగ హక్కులను లంబాడీలకు, నాన్ ట్రైబల్స్ కి దోచిపెడుతున్న ప్రభుత్వాలు.*రిజర్వేషన్ దోపిడి పై ధర్మ యుద్ధం

ప్రభుత్వాల రాజకీయ కుట్రలకు ముగింపు పలుకుదాం పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 27 శనివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎట్టపాక మండలం లక్ష్మీపురం గ్రామం తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి( మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ AVSP తెలుగు రాష్ట్రాల కన్వీనర్ ) కుంజ శ్రీను రెండు రాష్ట్రాల కార్యకర్తలతోటి సమన్వయ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

(సూర్యుడు సెప్టెంబర్ 27 రాజేష్) దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జరిగిన అధ్యాపకుల, తల్లి దండ్రుల సమావేశంలో పండుగ వాతావరణం లో జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని వ్యక్తిగతంగా తెలుపుతూ యిటీవలి కాలంలో జూనియర్ కళాశాల విభాగంలో జరిగిన సంస్కరణలు హెల్ప్ కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల సహజ సామర్థ్యంను గుర్తింపు, మూర్తిమత్వం ను సరియైన దిశలో వెళ్లే విధంగా ధ్యానము, యోగా క్రమంగా చేయడం జరుగుతుంది ప్రతి శనివారం ఆటలా పోటీల ద్వారా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ అమ్మవారి సేవలు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి..

పయనించే సూర్యుడు తేదీ 28 సెప్టెంబర్ ఆదివారం ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న అల్లంపూర్ జోగులాంబ ఐదో శక్తి పీఠం శ్రీ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శనివారం సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కుటుంబంతో కలిసి దర్శించారు ముందుగా స్వామివారి అభిషేకం అమ్మవారి చండీ హోంలో పాల్గొన్నారు శేష వస్త్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థి దశలోని సామాజిక సేవా భావాన్ని పెంపొందించుకోవాలి

(సూర్యుడు సెప్టెంబర్ 27 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ మరియు టు ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల దొమ్మాట మరియు యుపిఎస్ పాఠశాల గాజులపల్లి లో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విజయవంతంగా నిర్వహించడం జరిగింది . అదేవిధంగా వర్షం కారణంగా పాఠశాల ఆవరణలో వాల్ ఇంటర్ లకి వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఆయా అంశాలపై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగులాంబ అమ్మవారి సేవలు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి..

పయనించే సూర్యుడు తేదీ 28 సెప్టెంబర్ ఆదివారం ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న అల్లంపూర్ జోగులాంబ ఐదో శక్తి పీఠం శ్రీ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శనివారం సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కుటుంబంతో కలిసి దర్శించారు ముందుగా స్వామివారి అభిషేకం అమ్మవారి చండీ హోంలో పాల్గొన్నారు శేష వస్త్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి

Scroll to Top