PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్కందమాత దేవి అలంకారంలో దర్శనం పట్టు వస్త్రాలు సమర్పించిన..

పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన జోగులాంబ అమ్మవారికి జెడ్పి మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత అమ్మ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఐదవ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి పాదాలను తాకిన కృష్ణమ్మ..

పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం. జోగులాంబ గద్వాల నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీ జమ్మలమ్మ అమ్మవారి పుట్టినిల్లు అయినటువంటి గుర్రం గడ్డలో శ్రీ జములమ్మ అమ్మవారి గుడిలోనూ నీళ్లు పాదాలను తాకినవి అలాగని జూరాల డ్యాం గేట్లను ఎక్కువ ఎత్తివేయడంతో గుర్రం గడ్డ గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ 130’వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లీ రజక సంఘం ఆధ్వర్యంలో తూర్పు కమాన్ గావిన్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో వారి ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని వారి విగ్రహానికి పూలమాల నుంచి ఘన నివాళులు అర్పించారు, వారి ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు రాజేశ్వరరావు కి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ చాకలి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలి.తెలంగాణ ఆదివాసీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి సంపూర్ణ మద్దతు.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 26 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోనీ లంబాడీలను ఎస్ టి జాబితా నుండి తొలిగించాలని సాగుతున్న ఉద్యమంలో భాగంగా ఇటీవలే ప్రజా ప్రతినిధుల సుప్రీం కోర్ట్ ఇంప్లిడ్ పిటీషన్ లో భద్రాచలం ఎం ఎల్ ఏ తెల్లం వెంకట్రావు, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ ఎం పి సోయం బాపూరావ్ తో పాటు, ఆంధ్రా ప్రాంతం నుండి సీనియర్ ఆదివాసీ నాయకులు, అడ్వకేట్ ఆత్రం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీసీ రోడ్లు నిర్మించండి సారూ.

రుద్రూర్, సెప్టెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండలంలోని జేయన్సీ కాలనీ లోని 13 వ వార్డులో సీసీ రోడ్లు నిర్మించాలని శుక్రవారం కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో కురిసిన వర్షానికి బురదమయంగా మారుతున్నాయన్నారు. దీంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీలు, వీధి దీపాలు కూడా లేవని వాపోయారు. ఈ సమస్య గురించి గ్రామపంచాయతీ సెక్రటరీకి పలుమార్లు విన్నవించిన

Scroll to Top