PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రత్యయన పంటగా సీఐలేజ్ మొక్కజొన్న సాగు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం వావిలేరు, పాడేరు గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మేడం మాట్లాడుతూ ,రైతులను ఉద్దేశించి ప్రత్యామ్నాయ పంటగా సీఐలేజ్ మొక్క జొన్న పంటను సాగు చేసి 75 రోజులలో తక్కువ ఖర్చు తో అధిక ఆదాయము పొందా వచ్చునని తెలియ చేసినారు.దీనికి సంబంధించి జిల్లాలో ట్రూ మీల్ కంపెనీ ఒప్పంద ప్రాతిపదికన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సెప్టెంబర్ 25, 26న సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగే పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

పి.వై.ఎల్.రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి:ఈనెల 25,26న సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లో జరిగే ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పి. వై. యల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు యువత మీదనే ఆధారపడి ఉందని నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలలో మార్పుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హీరో సుమన్ ను కలిసిన కరాటే మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ మరియు విద్యార్థులు

సినీ హీరో సుమన్ తల్వార్ ను శాలువాతో సన్మానం చేసినా జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా షొటో ఖాన్ మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ విద్యార్థులకు బెల్టు మరియు సర్టిఫికెట్లు అందజేసిన ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా మునిసిపాలిటీలోని కొత్తూరు మండల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ దగ్గర కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొండారెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ రికార్డులు తనిఖీ

మలేరియా సబ్ యూనిట్ అధికారి చిగురుపాటి శ్రీనివాసులు పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24( శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ డాక్టర్ పరమేష్ డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు బుధవారం ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ను తనిఖీ చేసి చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ల్యాబ్ రికార్డులు తనిఖీ చేసి ఏం ఎఫ్ టు ఎమ్ ఎఫ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దుర్గామాత దీవెనలతో అంతా మంచి జరగాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ఆర్టీసీ కాలనీలో దుర్గ మాత పూజా, అన్నప్రసాద కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,పట్టణ నాయకులు ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) దుర్గామాత దీవెనలతో ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ పట్టణంలోని ఆర్టిసి కాలనిలో దుర్గామాత మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ బిఎస్

Scroll to Top