ప్రత్యయన పంటగా సీఐలేజ్ మొక్కజొన్న సాగు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం వావిలేరు, పాడేరు గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మేడం మాట్లాడుతూ ,రైతులను ఉద్దేశించి ప్రత్యామ్నాయ పంటగా సీఐలేజ్ మొక్క జొన్న పంటను సాగు చేసి 75 రోజులలో తక్కువ ఖర్చు తో అధిక ఆదాయము పొందా వచ్చునని తెలియ చేసినారు.దీనికి సంబంధించి జిల్లాలో ట్రూ మీల్ కంపెనీ ఒప్పంద ప్రాతిపదికన […]




