PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తీరిన కాలనీవాసుల కష్టాలు

కాలువ వ్యవస్థ లేక అవస్థల్లో న్యూ రాఘవేంద్ర కాలనీకి ఊరట.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చలువతో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం.. ఏఎంసీ డైరెక్టర్ కరుణాకర్ కృషితో స్పందించిన ఎమ్మెల్యే.. ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాలువ వ్యవస్థ సక్రమంగా లేక దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న షాద్ నగర్ పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీలో అంతర్గత కాలువ నిర్మాణం పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏఎంసీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాల త్రిపుర సుందరి అలంకరణలో పెద్దమ్మ తల్లి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం కన్నుల వైభవంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా తెప్పించిన సన్నాయి వాయిద్యం భక్తి పాటలతో ఉదయాన్నే సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతఅభిషేకము గంగపూజ తో నూతన వస్త్రాల సమర్పణ మహా మంగళహారతి తీర్థ ప్రసాదాల పంపిణీ సాయంత్రం కుంకుమార్చన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాబ్ మేళాకు విశేష స్పందన.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 23 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంగళవారం విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ హరినాథ్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి సహకారంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 50కి పైగా నేషనల్ మల్టీ నేషనల్ కంపెనీలు నిర్వహించగా నిరుద్యోగ అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హలో జర్నలిస్ట్… చలో కందుకూరు

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడవ మహాసభను జయ ప్రదం చేద్దాం. టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ పిలుపు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) జర్నలిస్టుల ఐక్యతను,వృత్తి గౌరవాన్ని మరింత బలపరచాలంటే సంఘటితంగా ఉండాలని టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ అన్నారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని సమావేశాన్ని నిర్వహించారు.జర్నలిస్టుల సమస్యలు,భవిష్యత్తు సంక్షేమ పథకాలు,నైతిక విలువల పరిరక్షణలపై చర్చకు వేదికగా నిలుస్తుంది.జర్నలిస్టుల సమస్యలు..జర్నలిస్టుల భద్రత మరియు హక్కులు,వేతనాల సమర్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం అసుకోవాలి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ డిమాండ్

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్24// మక్తల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ భారీ నుండి అతి భారీ వర్షాలకు అధిక శాతంలో రైతుల నష్టపోవడం జరిగింది వరి పంటలు పత్తి పంటలు వేరుశనగ పంటలు తదితర పంటలకు రైతులకు అధిక నష్టం వాటిల్లడం జరిగింది ఒక సైడ్ కరెంట్ లేక ఇబ్బందులు పడుత్తు అలాగే అర కోర మిగిలిన పంటలకు సరైన సమయం లొ సారి పడా యూరియా ఇవ్వకుండా ఈ రకంగా రైతులు

Scroll to Top