PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన

పయనించే సూర్యుడు జనవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని పెరుమళ్ళపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం జరుగును.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు . ఆర్డీవో పాల్గొంటారు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామి నామస్మరణతో మారు మోగిన కొందుర్గు

ఉమాశంకర్ రెడ్డి దివ్య కారములచే ఇరుముడి కార్యక్రమం ( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొందుర్గు గ్రామం లో ఉమాశంకర్ రెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజనిర్వహించారు తదంతరం ఇరుముడి కార్యక్రమo నిర్వహించారు ఉమాశంకర్ రెడ్డి గురు స్వామి మాట్లాడుతూ 41 రోజులు ఎంతో భక్తి శ్రద్ధతో దీక్ష చేసిన స్వాములతో అయ్యప్ప స్వామి దీక్ష విధి విధానాలు పాటిస్తూ స్వామి వారి ఆశీస్సులు పొందాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని, 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రిబాయి పూలే 195వ జయంతి

సావిత్రి బాయి పూలే గారి పోరాటం మరువలేనిది ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జిల్లెడ్ చౌదరిగుడా మండల పరిధిలో చెగిరిరెడ్డి ఘనపూర్ గ్రామ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అప్పల రాజు గారి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల మహిళ హైమావతి ఉపాధ్యాయులను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని పూలమాలలతో ఘనంగా నిర్వహించిన విద్యార్థి,యువజన ప్రజా సంఘాలు

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న సావిత్రిబాయి పూలే ను మహిళలు, విద్యార్థినిలు ఆదర్శంగా తీసుకోవాలి మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి స్థానిక నంద్యాల పట్టణం బొమ్మలసత్రం నందు వున్న పి.యస్.సి&కే.వి.యస్.వి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్.రియాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెరుగు

Scroll to Top