PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీమ్గల్ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికె గంగాధర్ బాల్కొండ నియావర్గం లో భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తాం గత మా ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో భీమ్‌గల్ పట్టణాభివృద్ధి పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి, మార్కెట్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి,మూతపడిన భీమ్‌గల్ బస్ డిపోను తిరిగి ప్రారంభించాలివిజయం వచ్చినా, అపజయం వచ్చినా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి పోరాడుతుందిమాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్ గల్ మున్సిపాలిటీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే”పోలీసుల’ పల్లె నిద్ర”

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు,అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, ముమ్మిడివరం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాట్రేని కోన మండలం గచ్చకాయల పొర గ్రామంలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం రాత్రి ఆయన పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరి మొక్కజొన్న రబీ పంటలపై రైతులకు అవగాహనసదస్సు

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు )టేకులపల్లి : ముత్యాలంపాడు రైతు వేదిక లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రింత్వ వారి కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం (CIPMC) హైదరాబాద్ ఆధ్వర్యంలో రైతుల కు వరి, మొక్కజొన్న మరియు ఇతర రబీ పంటల లో సమగ్ర సస్య రక్షణ పైన మానవ వనరుల శిక్షణ (HRD) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 100 మంది వరకు రైతులు, పురుగుమందుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా స్థాయి రహదారుల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం.

ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ – మాదకద్రవ్యాల అరికట్టుకు కట్టుదిట్ట చర్యలు- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాది కొత్తగూడెం :జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ జనసేన ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలో బీసీ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి గౌడ్, నియోజకవర్గ

Scroll to Top