PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా వాడకం పై రైతులకు అవగాహన ఏవో

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం నాగులావెల్లటూరు, ఏటూరు గ్రామం లో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతు అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆగేపే ట్రస్ట్ 20 వేల ఆర్థిక భరోసా

ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మంగలి దశరథం దొమ్మటలో మృతి దశరథ కుటుంబానికి 20 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆగాపే ట్రస్ట్ సభ్యులు మృత్యు కుటుంబానికి ట్రస్ట్ ద్వారా ఆర్థిక భరోసా గా నిలిచింది దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మంగలి దశరథం అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆగాపే ట్రస్ట్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సందర్భంగా ఆగాపే ట్రస్ట్ సభ్యులు నర్రారాజేందర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు భాగ్యనగర్ కాలనీ వాసుల ప్రత్యేక కృతజ్ఞతలు ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) గత పది సంవత్సరాలుగా భాగ్యనగర్ కాలనిలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ రహదారులు సక్రమంగా లేక తిరగడానికి ఇబ్బందులు పడినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాత్రం కాలనీ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమనీ పట్టణంలోని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాంతి యుత వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలి…

రుద్రూర్, సెప్టెంబర్ 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో మంగళవారం రుద్రూర్ ఎస్సై సాయన్న శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. శాంతియుతమైన వాతావరణంలో దుర్గామాత ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. దుర్గామాత ఊరేగింపులో డీజే బాక్సులు పెట్టవద్దని, విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల దుర్గామాత కమిటీ నిర్వాహకులు, మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వస్ధ్ నారీ సశక్త్ పరివార్అభియాన్ కార్యక్రమం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాముడూరు గ్రామ సచివాలయం స్థానిక గ్రామంలో ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం గురించి బీపీ, షుగరు, క్యాన్సర్, రక్తహీనత, టిబి, లెప్రసీ, వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆరోగ్య సేవలపై గ్రామ ప్రజలకు తెలియపరచి అవగాహన కల్పించడం జరిగింది అని నాయకులు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ

Scroll to Top