PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా యంత్రాంగం పరిపాలనలో పారదర్శకంగా, నాణ్యతతో పని చేయాలి..

జిల్లా కలెక్టర్ డా. వి వినోద్ కుమార్ అన్నారు. పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 రిపోర్టర్ (కే.శివ కృష్ణ) సోమవారం,స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కలెక్టర్ కార్యాలయ పి.జి.ఆర్.ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ఇతర జిల్లాల కంటే ర్యాంకింగ్లో మొదటి మూడు వలసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) దసరా పండుగ సందర్భంగా “యాడికి యువత” ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను వేములపాడు రోడ్డు లోని మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో యాడికి పట్టణ సి.ఐ.ఈరన్న చేతుల మీదుగా టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జూటూరు అబ్దుల్ రజాక్, తిరం పురం నీలకంఠ ,నీలూరు విశ్వనాథ్, కడ్డీల నాగేంద్ర,గుండా నారాయణస్వామి, ఇలాహి, జనసేన సునీల్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజరాజేశ్వరి దేవి అలంకరణలో పెద్దమ్మ తల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి సోమవారం మొదటి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఉదయం సుప్రభాత సేవ గంగా స్నానం పట్టు వస్త్రాల సమర్పణ పంచామృతాభిషేకం హోమాది కార్యక్రమాలు నైవేద్య సమర్పణ మహా మంగళహారతి శాస్త్రోపవేతంగా వేద పండితుల సమక్షంలో పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దాదాపుగా 600 మందికి పైగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మా గ్రామానికి రోడ్డు కావాలంటూ ర్యాలీ చేపట్టిన యువత

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే. శివ కృష్ణ) కర్లపాలెం మండలంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ప్రభుత్వాలు మారిన తమ గ్రామానికి ఉన్న రహదారి పాడైన అసలు నాయకులు హామీ ఇస్తున్నారే కానీ పట్టించుకోవటం లేదని కర్లపాలెం మండలం పెద్ద పులుగువారిపాలెం, గణపవరం గ్రామాలకు చెందిన యువకులు సోమవారం ర్యాలీగా ఆ గ్రామాల నుంచి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రహదారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంబీబీఎస్ సీటు సాధించిన రైతు కుమారుడు

// పయనించే సూర్యుడు //సెప్టెంబర్22// మక్తల్ మక్తల్, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టిన . పుల్ల కోరి సిద్ధూ ఎంబీబీఎస్ సీటు సాధించిండు . మాధ్వార్ గ్రామానికి చెందిన పుల్ల కోరి సత్యమ్మ పిడ్డెప్ప దంపతుల కుమారుడు. పుల్ల కోరి సిద్ధూ. నీట్ యూజీ పరీక్ష రాయగా, జూన్ 14వ తేదీన వెలువడిన ఫలితాల్లో 720 మార్కులకు గానూ 473.సాధించాడు. ఆల్ ఇండియాలో .86699 ర్యాంకుతో ప్రతిభ

Scroll to Top