PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీకాళహస్తిటెంపుల్ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా జనసేన పార్టీ సైనికుడు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) మా అన్న సోదర సమానులుజనసేన పార్టీ నిస్వార్థ సైనికుడు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా ఎంపికైన శ్రీ కొట్టే సాయిప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిసిన సూళ్లూరుపేట జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల రమణ, రాయలసీమ జోనల్ కమిటీ నెంబర్ షేక్ మాభాష, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆవుల దాస్, రామగిరి రేవంత్, చేని సూరి, శంకు సురేష్, వీర […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈ నెల 25న మక్తల్ నియోజకవర్గం కేంద్రానికి మందకృష్ణ మాదిగ రాక..

కరపత్రల విడుదల ఈనెల 25న చేయూత పెన్షన్ దారుల మక్తల్ నియోజకవర్గ సన్నాహక మహాసభ. వికలాంగుల పెన్షన్ 6 వేలకు వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయకపోతే వికలాంగుల ఆత్మబంధువు మందకృష్ణ మాదిగ. నాయకత్వంలో వికలాంగులతో పాటు చేయూత పింఛన్దారులందరూ ఏకమౌతారని అంబేద్కర్ చౌరస్తాలో సభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమవేశనికి జిల్లా ఇన్చార్జి ముఖ్యఅతిథిలుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సైబర్ నేరాల పై అవగాహన కల్పించే చిత్రపటాల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.

సైబర్ నేరాల పై అవగాహన కల్పించే పోస్టర్ లు ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్ లో అరెస్ట్) అనేది లేదు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వీడియో కాల్ వస్తే స్పందించవద్దు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే శివకృష్ణ ) డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సైబర్ నేరాల పై అవగాహన కల్పించే చిత్రపటాల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.

సైబర్ నేరాల పై అవగాహన కల్పించే పోస్టర్ లు ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్ లో అరెస్ట్) అనేది లేదు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వీడియో కాల్ వస్తే స్పందించవద్దు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే శివకృష్ణ ) డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజకీయ నాయకులు రౌడీలా వ్యవహరిస్తే ఎలా?

జమ్మికుంటలో జర్నలిస్టుపై దాడి – మీడియా వర్గాల్లో ఆగ్రహం.. పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 22, కుమార్ యాదవ్ కొంగల, హుజురాబాద్ ఆర్ సి.. జమ్మికుంటలో సోమవారం జరిగిన ఘటన మీడియా వర్గాలను తీవ్ర కలచివేసింది. స్థానిక జర్నలిస్ట్ కుమార్ యాదవ్ కొంగల పై బిఆర్ఎస్ నాయకుడు పోలునేని సత్యనారాయణ దాడి చేసి బెదిరించినట్లు సమాచారం. అంబులెన్స్ అడ్డంగా నిలిచిన వాహనాలను క్లియర్ చేస్తూ, ఆ విజువల్స్‌ను రికార్డ్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి

Scroll to Top