PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ప్రారంభం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) వేమనవి జ్ఞాన కేంద్రం మరియు విశ్వ మానవ సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న సావిత్రిబాయి పూలే 62 వ ట్యూషన్ సెంటర్ ను ఈరోజు శ్రీధనమల్లి గ్రామంలో విశ్వమానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు ప్రారంభించారు.ఈ సంధర్బంగా మస్తాన్ రావు మాట్లాడుతూ సమాజంలో ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను,సహాయగుణం,కుల,మతాలకతీతంగా అందరితో కలిసిమెలసి స్నేహపూర్వకంగా మెలగాలని,ఆత్మస్థైర్యం తో జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ ఏర్పాటు

డివిజన్ చైర్మన్ గా జల్లి నరేష్ ఏకగ్రీవ ఎన్నిక పయనించేసూర్యుడు రిపోర్టర్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 22 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ సెంట్రల్ కమిటీ సభ్యులు మడివి నెహ్రూ, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, హాజరై చింతూరు డివిజన్ నూతన కమిటీని ప్రకటించడం జరిగింది.ఈ ఎన్నికలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆడబిడ్డల బతుకమ్మ వేడుకపై అంతులేని నిర్లక్ష్యం

మహిళాలకు మొదటి రోజు చేదు అనుభవం, నిరాశతో మహిళలు తెలంగాణ అంటేనే బతుకమ్మ నిధులు లేక బతుకమ్మ ఏర్పాట్లు చేయలేదా ఎంగిలిపువ్వు బతుకమ్మలో కనపడని ఉత్సాహం ఆడబిడ్డలను నిరుత్సాహపరిచిన అధికారులు చిన్న బోయిన ఆడబిడ్డలు మాటలే తప్ప చేతల్లేవంటూ మండిపాటు రెండు పంచాయతి కార్యదర్శులు ఏమయ్యారు పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21(పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి తెలంగాణ రాష్ట్రం లోని మహిళల గొప్ప పండుగకు అంతులేని నిర్లక్ష్య ధోరణిలో అధికారులు ఉన్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రిపోర్టర్ మల్లికార్జున్ కు పరమార్శ

పరమార్శించిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లికార్జున్ కు పరమార్శ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ cmytv రిపోర్టర్ మల్లికార్జున్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి రిపోర్టర్ మల్లికార్జున్ ను పట్టణ స్థానిక నాయకులతో కలిసి ఆసుపత్రిలో పరమార్శించారు.ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తి నారిశక్తి పరి పవర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంహెచ్వో డి ఎం హెచ్ ఓ రాజశ్రీతెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలంలో

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తినారి శక్తి పరివార్ అభియాన్ ఈ కార్యక్రమం ఏరుగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు శనివారం రోజున ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిజాంబాద్ నుండి డాక్టర్లు రావడం జరిగింది డి ఎం హెచ్ ఓ రాజశ్రీ మేడం ఆదేశాలనుసారం 9 మంది డాక్టర్లు స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ ఆప్తమాలజిస్ట్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసి న్ డెర్మటాలజీ పీడియాట్రిక్స్ సైకియాట్రిస్ట్ డెంటల్ ఈ ఈ ఎన్ టి స్పెషలిస్ట్

Scroll to Top