PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలెక్టరేట్ ముందు ధర్నా..

పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా పాలన దినోత్సవం నాడు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులకు మరియు అల్లంపూర్ మార్కెట్ దొడ్డప్ప లను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేట్ ముందు బైఠయించి నిరసన తెలియజేసిన బహుజన సామాజిక వర్గ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఎం.పీ.పీ. ఉమాదేవి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణము నందు ఎం.పీ.పీ.ఉమాదేవి తో కలిసి మండల అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శశికళ, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఏ.వో. నాగేశ్వర్ రెడ్డి జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సీతారాం ఎం.పీ.టీ.సీ.వెంకట నాయుడు తదితరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసి చట్టాలు- గిరిజన యేతరులకు చుట్టాలు.ఏజెన్సీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం. ఆదివాసి ప్రజాప్రతినిధుల చేతగానితనం!

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు ఇంచార్జి సెప్టెంబర్ 20 భారతదేశము ఒక విలక్షణమైనది. భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులను సామాజిక ఆర్థిక సంస్కృతిక పరిస్థితుల ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం పలువర్గాలుగా విభజింప పడ్డాయి. అందులో భాగంగానే భారత దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన స్థాయిలో హక్కుల అందాలని ఆ హక్కులు సక్రమంగా అమలు జరగటం కోసం రాజ్యాంగంలోని ప్రత్యేక చట్టాలను రాయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఐదు మరియు ఆరవ షెడ్యూలు పూర్తిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8 లక్షలు రికవరీ..

,ఇద్దరు నిందితులు అరెస్ట్.. జనంన్యూస్. 19.నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా – మక్లూర్ పోలీస్ స్టేషన్ Cr. No. 208/2025 U/s 331(4),305 BNS మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీ బండి నరేందర్ 30.08.2025 న తాను పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన రూ. 8,00,000/- నగదు 29/30-08-2025 రాత్రి దొంగిలించబడినట్లు ఫిర్యాదు చేయగ కేసు నమోదు చేసి నార్త్ రూరల్ CI శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, టెక్నికల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైనే వుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు అన్నారు.నేడు ఫరూఖ్ నగర్ ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఫరూఖ్ నగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే

Scroll to Top