PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సోంపురంలో రేషన్ షాప్ ను ఏర్పాటు చేయాలి.

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. బీఎస్పీ గద్వాల అసెంబ్లీ కార్యదర్శి దేవన్న. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ధరూర్ పరిధిలోని సోంపురంలో చౌక ధర దుకాణాన్ని ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ గద్వాల అసెంబ్లీ కార్యదర్శి దేవన్న కోరారు రేషన్ బియ్యం తీసుకోవడానికి సమీపంలోని పారుచర్ల గ్రామానికి వెళ్ళవలసి వస్తుందని వయోవృద్ధులు దివ్యాంగులు మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆయన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతి పత్రము అందజేసిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు

యనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపల్ పరిధిలో ఈరోజు శుక్రవారం రోజున భీమ్గల్ మండల అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెడిపోయిన భీమ్గల్ నుండి బడా భీమ్గల్ రోడ్డును కప్పల వాగుపై వున్న వంతెనను మరమత్తు కు నిధులు

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన రైస్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన రాజంపేటఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది.ఈనేపథ్యంలోనే రేషన్ సరఫరాలో అవినీతి అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సుండుపల్లె మండలం తిమ్మసముద్రం,పెద్ద బలిజపల్లి గ్రామాల నుందు పర్యటిస్తూ ప్రభుత్వ అధికారులతో కలిసి నూతన రైస్ కార్డులను నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ తో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మూడు లక్షల ఎల్ఓసి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే…

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ s/o ఏది రమేష్ గౌడ్ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన మూడు లక్షల రూపాయల ఎల్ఓసి లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్రెడ్డి చేతుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చట్టి గ్రామపంచాయతీ పరిధిలో యూరియా పంపిణీ లో ఆదివాసీ జేఏసీ చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మంచినీటి సరఫరా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు యూరియా పంపిణీ చేయడం జరిగింది. దానికి గాను పంచాయతీ పరిధిలోని రైతులు వందలాదిగా రావడం ద్వారా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం తో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసి జేఏసీ చింతూరు మండల కమిటీ వారు యూరియా కోసం విచ్చేసినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా మంచినీటిని ఏర్పాటు చేసి అందరికీ కూడా

Scroll to Top