PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వికలాంగుల హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక

(సూర్యుడు సెప్టెంబర్ 19 రాజేష్) మండల కేంద్రంలో శుఫక్రవారం “వికలాంగుల హక్కుల పోరాట సమితి” కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అయ్యగల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి, వరుసగా 20 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలకు రక్షణ ఏది ఏజెన్సీలోని ఆదివాసి భూ చట్టాలు పటిష్టంగా ఎందుకు అమలు చేయటం లేదో అసెంబ్లీ సాక్షిగా గిరిజన సంక్షేమ శాఖ, రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 ✍️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక భూచట్టాలు అమలకు నోచుకోక ఏజెన్సీ భూభాగం మొత్తం కూడా నాన్ ట్రైబల్ కబ్జాలోకి వెళ్ళిపోతుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. అడ్డతీగల మండలం సరంపేట గ్రామంలో శుక్రవారంనాడు జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి

// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20// మక్తల్ తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజు హైదరాబాదులో ప్రజా దర్బార్ ప్రజావాణిలో విన్నవించేందుకు బయలుదేరుతున్న అంగన్వాడీ యూనియన్ నాయకులను ఇంటి దగ్గరనే అరెస్టు చేసి ప్రభుత్వం నిర్బంధము ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిఐటియు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సి ఆర్ గోవింద్ రాజ్ విమర్శించారు .. మక్తల్ పట్టణ టౌన్ లో ఎన్ భాగ్యలక్ష్మి, నరసింగమ్మ, హెల్పర్లను మక్తల్ ప్రాజెక్టులోని అంగన్వాడి టీచర్లను హెల్పర్లను , మక్తల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయండి:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19 అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయాలని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజని కోరారు.పాడేరు ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయాలని,అలాగే మన్యం పితూరులో పాలుపంచుకొన్న స్వతంత్ర సమరయోదుల గుర్తుగా ప్రభుత్వ కార్యాలయాలకు వారి పేర్లు పెట్టాలని,గతంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైలెవెల్ బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్..

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల డాం మీదుగా హై లెవెల్ బ్రిడ్జిన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు

Scroll to Top