PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైలెవెల్ బ్రిడ్జి చేపట్టాలని డిమాండ్..

పయనించే సూర్యుడు తేదీ 19 సెప్టెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల డాం మీదుగా హై లెవెల్ బ్రిడ్జిన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ర్యాలీగా బయలుదేరిన కొత్తపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సిటీ డి.ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బి.వీ శ్రీనివాసులు

పయనించే సూర్యుడు న్యూస్(సెప్టెంబర్.19/09/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీ సిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ డి.ఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన బి.వీ శ్రీనివాసులుశ్రీసిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బి.వి. శ్రీనివాసులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమోషనలలో డి.ఎస్పీగా పదోన్నత పొంది ఇవాళ శ్రీసిటీ సబ్ డివిజన్ ఢీ ఎస్పీగా బాధ్యతలు స్వికరించారు.. అయన శ్రీసిటీ డి.ఎస్పీ గా రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు*

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి కరాటే లో మ్యాగ్నెట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో రాణించిన జస్వికా రాథోడ్, రాహుల్, చైతన్ అభినందించిన స్కూల్ యజమాన్యం పాల్గొన్న సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్* ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో షాద్ నగర్ పట్టణంలోని మాగ్నెట్ స్కూల్ ఆప్ ఎక్సలెన్స్ చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జస్వికా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతదేశానికి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16(వైరా నియోజకవర్గ రిపోరర్ ఆదూరి ఆనందం ) భారతదేశానికి భారతరత్న మోక్షగుండం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చాలా అమోఘమని, వైరా పట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్యల్.నవీన జ్యోతి తెలిపారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా, భారత ప్రభుత్వం మోక్షగుండా విశ్వేశ్వరయ్య సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ డే గా నిర్వహిస్తున్నారు అని తెలిపారు కళాశాల ఒకేషనల్ విభాగ విద్యార్థులు ,అధ్యాపకులు ఏర్పాటుచేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నంద్యాల మెడికల్ కాలేజి గ్రాఫిక్స్ కాదు.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్ కట్టించినదే వాస్తవాలు హోం మంత్రి అనిత కళ్లకుకనిపించలేదా?.మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషవైఎస్సార్సీపీ అధికారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆడుగులు వేసి అధికారంలో ఉన్న కాలంలోనే 5 మెడికల్ కళాశాలను సెప్టంబర్ నెల 15వ తేది 2023 సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించి నేటికి సరిగ్గా రెండు

Scroll to Top