PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ శ్రీనివాసులుకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆశీస్సులతో పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా గోరంట్ల మండలం పులేరు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బోయ శ్రీనివాసులు ఎంపికయ్యారు, ఈ సందర్భంగా గోరంట్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజక వర్గం బీసీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీతజి విజయలక్ష్మికి సన్మానం

రాయపల్లి అంబేద్కర్ సంఘం సభ్యుల సమక్షంలో సత్కారం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15,మహబూబ్ నగర్ జిల్లా, రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగే కళా శేఖర్: రాజాపూర్ మండలం రాయపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి విజయలక్ష్మి కి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న సందర్బంగా రాయపల్లి గ్రామం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శాలువా తో సత్కరించారు. అంబేద్కర్ సంఘము అధ్యక్షులు నరిగే కళా శేఖర్ మాట్లాడుతూ రాయపల్లి గ్రామ పాఠశాల లో ఉత్తమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం

వికలాంగుల వృద్ధుల వితంతుల పింఛన్ దారుల పింఛన్ పెంపుకై జిల్లా సమావేశం పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 16 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్చార్జి సైదులు మాదిగ హాజరైనారు. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిలో నియమించడం జరిగింది సోమవారం వికలాంగుల మహా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్యం అకాడమీ ఆధ్వర్యంలో అకాడమీ పూర్వ విద్యార్థులకు సన్మానం…

లక్ష్యం అకాడమీ చైర్మన్ లక్ష్మీనారాయణ జనం న్యూస్ సెప్టెంబర్ 15 ( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విశ్రాంత ఉపాధ్యాయులు రఘురామిరెడ్డి తెలిపారు. గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గోరంట్ల పట్టణంలో లక్ష్యం అకాడమీ ఎడ్యుకేషన్లో విద్యను అభ్యసించిన అకాడమీ పూర్వ విద్యార్థులు పట్టణానికి చెందిన గంధం చందన శ్రీధర్ దంపతుల కుమారుడు ప్రవేట్ స్టడీస్ ద్వారా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వృద్ధులు వికలాంగులకు ఒంటరి మహిళల పెన్షన్ పెంచాలి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 మధిర న్యూస్ మధిర ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్పీఎస్ వీహెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని దిగబ్బంధం, వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఎమ్మార్వో దానికి ప్రతిస్పందనగా కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచుకుంటే తాడోపేడో తెలుసుకుంటామని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అధికారం వచ్చిన వెంటనే వృద్దులు, వితంతువులు, వికలాంగులు పించను 2000/4000లు మరియు 4000/6000 వరకు పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు

Scroll to Top