PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాలకొండలో డివిజన్ స్థాయి ఆటల పోటీలు

పాలకొండ పయనించే సూర్యుడు సెప్టెంబరు 15 ప్రతినిధి జీ రమేష్. పాలకొండ నగరంలో గల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పాలకొండ పాత డివిజన్ స్థాయిలో 13 మండలాల్లో గల విద్యార్థిని విద్యార్థులకు హై స్కూల్ స్థాయిలో ఆటలు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమమును పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రారంభిస్తూ ఆటలు అనేవి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేలా ఉండాలని దీనిలో పగలు ప్రతీకారాలు ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మంచి ఆటలాడి మీ స్కూల్ లకు ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాఠాగూడ. టీ. డబుల్యూ. పి. ఎస్. పాఠశాల లో మొక్కలు నాటే కార్యక్రమం

పయనించే సూర్యూడు. సెప్టెంబర్. 15. జిల్లా ప్రతినిధి. మున్నా ఖాన్. కొమురం భీం జిల్లా వాంకిడి మండలం లోని పాఠాగూడ. టీ. డబుల్యూ. పి. ఎస్. పాట శాలలో. మొక్కలు నాటే కార్యక్రమాన్ని. ప్రధానోపాధ్యాయులు. దస్రు. ఉపాధయ్యురాలు.సుభద్ర. పంచాయతీ సెక్రెటరీ. అన్నపూర్ణ. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ పటేల్ పిల్లల. తల్లితండ్రులు.పలువురు గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చిన ఎస్ డి పి ఐ.

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయితీ, వార్డు నాయకులతో సమావేశమై ఏ ఏ వార్డులలో,పంచాయతీలలో పోటీ చేయాలి అని అభ్యర్థులు ఎవరు ఉండాలి అనే దానిపై చర్చ నిర్వహించిన నాయకత్వం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు హుస్సేన్ పీరా ముఖ్యఅతిథిగా పాల్గొని నంద్యాల అసెంబ్లీ పరిధిలోని నాయకుల మరియు కార్యకర్తల నుండి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి దరఖాస్తులు స్వీకరించారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు అతావుల్లా ఖాన్ మాట్లాడుతూ సోషల్ డెమొక్రటిక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో చెత్త వెయ్యొద్దు అని టిడిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు

టిడిపి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షులు గరిగె వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు పయనించే సూర్యుడు న్యూస్ 15 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ ఇబ్రహీంపట్నం మండల కేంద్ర పరిధి లొ అర్ధరాత్రి ఓల్డ్ సిటీ చార్మినార్ పరిసరాల ప్రాంతాల నుంచి కలుషిత పదార్థాలను ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో జిహెచ్ఎంసి వాహనాలతో డంప్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టిడిపి మున్సిపల్ అధ్యక్షులు గరిగే వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ నాయకుడు తీగ కృష్ణ తండ్రి చంబయ్య మరణ వార్త విని వారికి పూలదండలతో నివాళులర్పించిన తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటనియోజకవర్గం, ఇంచార్జీ చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామం చెరువు బజార్, యాదవ్ పల్లికి చెందిన తీగల చంబయ్య అనారోగ్య కారణంగా మరణించినా విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారి తో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్,

Scroll to Top